Twitter: ట్విట్టర్లో 80 శాతం మంది ఉద్యోగులు ఔట్.. కన్ఫామ్ చేసిన ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ట్విట్టర్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ధ్రువీకరించారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. మొత్తం 8000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు మస్క్. అప్పటి నుంచే ట్విట్టర్ లో ప్రక్షాళన చేపట్టారు. వచ్చీ రావడంతోనే కంపెనీ కీలక ఉద్యోగులు అయిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ అయిన విజయా గద్దెలను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే సీఈఓగా ప్రకటించుకున్నారు మస్క్.
Read Also: India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్పైనే..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
బుధవారం ట్విట్టర్ స్పేసెల్ లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తొలగింపులపై ధ్రువీకరించారు. ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ సరదా కానది, బాధకరమైనదని ఆయన అన్నారు. ప్రతీ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, అయితే సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ట్విట్టర్ లోని అన్ని విషయాలు సహేతుకంగానే జరుగుతున్నాయని మస్క్ పేర్కొన్నారు. అయితే గతంలో ట్విట్టర్ కు తాను చెల్లించిన 44 బిలియన్ డాలర్ల చెల్లించానని అయితే దాని విలువ సుమారు 20 బిలియన్ డాలర్లు ఉంటుదని ఇటీవల అన్నారు.
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత చాలా మార్పలు తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. వెరిఫైడ్ ఖాతాలకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. వైరిఫైడ్ ఖాతాల కోసం డబ్బులు చెల్లించకుంటే ఏప్రిల్ 20న బ్లూ టిక్ కోల్పోతారని ఇప్పటికే మస్క్ ధ్రువీకరించారు. ఏప్రిల్ 1 తర్వాతనే బ్లూ టిక్ తొలగిస్తామని చెప్పినప్పటికీ అలా జరగలేదు. భారత్ దేశంలో వెబ్ యూజర్ల కోసం నెలవారీ చందా రూ. 600 కాగా, మొబైల్ యూజర్లకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!