Twitter: ట్విట్టర్లో 80 శాతం మంది ఉద్యోగులు ఔట్.. కన్ఫామ్ చేసిన ఎలాన్ మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ట్విట్టర్ నుంచి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ధ్రువీకరించారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్. మొత్తం 8000 మంది ఉద్యోగుల్లో ప్రస్తుతం 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు మస్క్. అప్పటి నుంచే ట్విట్టర్ లో ప్రక్షాళన చేపట్టారు. వచ్చీ రావడంతోనే కంపెనీ కీలక ఉద్యోగులు అయిన పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ అయిన విజయా గద్దెలను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే సీఈఓగా ప్రకటించుకున్నారు మస్క్.
Read Also: India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్పైనే..
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
బుధవారం ట్విట్టర్ స్పేసెల్ లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తొలగింపులపై ధ్రువీకరించారు. ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ సరదా కానది, బాధకరమైనదని ఆయన అన్నారు. ప్రతీ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, అయితే సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ట్విట్టర్ లోని అన్ని విషయాలు సహేతుకంగానే జరుగుతున్నాయని మస్క్ పేర్కొన్నారు. అయితే గతంలో ట్విట్టర్ కు తాను చెల్లించిన 44 బిలియన్ డాలర్ల చెల్లించానని అయితే దాని విలువ సుమారు 20 బిలియన్ డాలర్లు ఉంటుదని ఇటీవల అన్నారు.
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత చాలా మార్పలు తీసుకువచ్చారు ఎలాన్ మస్క్. వెరిఫైడ్ ఖాతాలకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. వైరిఫైడ్ ఖాతాల కోసం డబ్బులు చెల్లించకుంటే ఏప్రిల్ 20న బ్లూ టిక్ కోల్పోతారని ఇప్పటికే మస్క్ ధ్రువీకరించారు. ఏప్రిల్ 1 తర్వాతనే బ్లూ టిక్ తొలగిస్తామని చెప్పినప్పటికీ అలా జరగలేదు. భారత్ దేశంలో వెబ్ యూజర్ల కోసం నెలవారీ చందా రూ. 600 కాగా, మొబైల్ యూజర్లకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!