Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
- ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం
- దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు
- కురుక్షేత్ర సంగ్రామంలో గీతను బోధించిన శ్రీ కృష్ణుడు
- కోపం మనిషిని ఎలా నాశనం చేస్తుంది?
- భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలంకరించి తల్లులు మురిసి పోతుంటారు. బాలకృష్ణుడు ఎలా ఉన్నాడో అలానే తమ చిన్నారులు ఉన్నారని ముద్దాడుతుంటారు. కాగా.. శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా లోకానికి గీతను ఉపదేశించాడు. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం.. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీ కృష్ణుడు బోధించిన గీతా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది అనడంలో అతిశయొక్తి లేదు. 700 శ్లోకాలను పూర్తిగా పఠిస్తే వారు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఛేదించగలరు.
READ MORE: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తొలి షో అప్పుడే!
Also Read
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
భగవద్గీత పరిచయం లేని పుస్తకం ఇది. ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలి.. సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్పిస్తుంది. యుద్ధం గురించి పాఠాలు అయినా.. కుటుంబ సంబంధాల గురించి అయినా భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో సహాయపడతాయి. జీవితం నిరుత్సాహంగా అనిపించినప్పుడు, ప్రతికూలతలను అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు ఉపయోగపడతాయి. భగవద్గీతలోని ఈ ఆరు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
శ్లోకం: దుఃఖేశ్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే॥
ఈ శ్లోకం సరళంగా జ్ఞానయుక్తంగా ఉండే మంత్రం. ఎవరి మనసు దుఃఖాల మధ్య కలత చెందకుండా ఉంటుంది. కోపం లేని వ్యక్తిని స్థిరమైన జ్ఞానం గల జ్ఞాని అంటారని ఈ శ్లోకం పరమార్ధం. కోపం ఒక వ్యక్తి మంచితనాన్ని కప్పివేస్తుంది. కోపంలో వాళ్లు మాట్లాడే మాటలు చేసే పనులు తర్వాత పశ్చాత్తాపడే చర్యలకు దారితీస్తుందని ఈ మంత్రం వివరిస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ మంత్రం పఠించడం వల్ల స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారని దాని అర్థం.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..