Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
- ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం
- దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు
- కురుక్షేత్ర సంగ్రామంలో గీతను బోధించిన శ్రీ కృష్ణుడు
- కోపం మనిషిని ఎలా నాశనం చేస్తుంది?
- భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలంకరించి తల్లులు మురిసి పోతుంటారు. బాలకృష్ణుడు ఎలా ఉన్నాడో అలానే తమ చిన్నారులు ఉన్నారని ముద్దాడుతుంటారు. కాగా.. శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా లోకానికి గీతను ఉపదేశించాడు. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం.. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీ కృష్ణుడు బోధించిన గీతా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది అనడంలో అతిశయొక్తి లేదు. 700 శ్లోకాలను పూర్తిగా పఠిస్తే వారు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఛేదించగలరు.
READ MORE: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తొలి షో అప్పుడే!
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
భగవద్గీత పరిచయం లేని పుస్తకం ఇది. ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలి.. సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్పిస్తుంది. యుద్ధం గురించి పాఠాలు అయినా.. కుటుంబ సంబంధాల గురించి అయినా భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో సహాయపడతాయి. జీవితం నిరుత్సాహంగా అనిపించినప్పుడు, ప్రతికూలతలను అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు ఉపయోగపడతాయి. భగవద్గీతలోని ఈ ఆరు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
శ్లోకం: దుఃఖేశ్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే॥
ఈ శ్లోకం సరళంగా జ్ఞానయుక్తంగా ఉండే మంత్రం. ఎవరి మనసు దుఃఖాల మధ్య కలత చెందకుండా ఉంటుంది. కోపం లేని వ్యక్తిని స్థిరమైన జ్ఞానం గల జ్ఞాని అంటారని ఈ శ్లోకం పరమార్ధం. కోపం ఒక వ్యక్తి మంచితనాన్ని కప్పివేస్తుంది. కోపంలో వాళ్లు మాట్లాడే మాటలు చేసే పనులు తర్వాత పశ్చాత్తాపడే చర్యలకు దారితీస్తుందని ఈ మంత్రం వివరిస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ మంత్రం పఠించడం వల్ల స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారని దాని అర్థం.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!