Balkampet Yellamma: ఈనెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. నేటికీ ప్రకటించని జాబితా..
- ఈ నెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..
- నెమ్మదిగా సాగుతున్న పనులు..
- మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లు పరిశీలించాలని కోరుతున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై దృష్టి సారించడంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే.. అమ్మవారికి కల్యాణానికి 15 రోజుల ముందే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాల్సి ఉండగా ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆలయ అధికారులు ప్రచారం లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎల్లమ్మ కల్యాణానికి ఉత్సవ కమిటీ ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ ప్రారంభం కాలేదు. కాగా.. ఈసారి 15 మంది మాత్రమే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయగా వారి జాబితాను నేటికీ ప్రకటించలేదు. దీంతో గందరగోళం నెలకొంది.
Read also: Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
- Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
ఈ కమిటీని ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం పన్నుల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చే దంపతులకు టిక్కెట్టు ధర రూ.2,500గా నిర్ణయించి విక్రయించేవారు. ఈసారి ఎన్ని టిక్కెట్లు ఖరారయ్యాయి. ఎంత మంది భక్తులకు అమ్ముడు పోయిందన్న దానిపై స్పష్టత లేదు. స్థానికులు వెళ్లి కల్యాణ టిక్కెట్లు అడిగితే పూర్తిగా అమ్మేశారన్నారు. దీంతో సూపరింటెండెంట్తో ఈఓ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టి సారించి ఉత్సవ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని పలువురు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Amrapali Kata: రహదారులపై తనిఖీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆన్ డ్యూటీ..
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!