Tata Motors- Mahindra: జూలై సేల్స్ లో దుమ్మురేపిన టాటా, మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో దేశీయంగా 81,790 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. అయితే గతేడాది దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలను పరిశీలిస్తే 54,119 యూనిట్లను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. జూలై 2021తో పోలిస్తే.. ఈ ఏడాది జూలైలో దేశీయ అమ్మకాలే 78,978 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. దేశీయ అమ్మకాల్లో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో కూడా టాటా దూసుకుపోతోంది. గతేడాది జూలైతో పోలిస్తే 2022 జూలైలో 604 యూనిట్ల నుంచి 4022 యూనిట్ల అమ్మకాలకు పెరిగినట్లు టాటా వెల్లడించింది. డొమెస్టిక్ మార్కెట్ లో వాణిజ్య వాహన విక్రయాలు జూలై 2022లో 31,473 యూనిట్లుగా ఉన్నాయని.. 2021లో జూలైలో కేవలం 21,796 ఉన్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
Read Also: Two Sets Of Twins: ప్రపంచంలోనే అరుదైన ఘటన.. ఒకే కాన్పులో జంట కవలలకు జన్మనిచ్చిన మహిళ
Also Read
- Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
- Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
- Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
- Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
ఇదిలా ఉంటే మరో ఆటో మేకర్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జూలై సెల్స్ లో 31 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా నుంచి తాజాగా విడుదలైన స్కార్పియో – ఎన్ మోడల్ జూలై 30 లోపు లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. బుకింగ్స్ ప్రారంభం అయిన నిమిషాల్లోనే మహీంద్రా షేర్ల విలువ 6.37 శాతం పెరిగి రూ. 1239 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జూలై నెలలలో మహీంద్రా మొత్తం 56,148 వాహనాలకు అమ్మింది. ఇందులో యుటిలిటీ వాహనాలు 27854 ఉండగా.. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో 28,053 వాహనాలను అమ్మింది. మహీంద్రా ఎక్స్ యూ వీ 700, థార్, బొలెరో, ఎక్స్ యూ వీ 300 తీవ్రమై డిమాండ్ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!