Gensol EV: మూడు చక్రాల బుజ్జి కారు.. లాంచ్కు ముందే 30 వేల ప్రీ- బుకింగ్స్!
- భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్
- ఎక్స్పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా
- అందరి దృష్టిని ఆకర్శించిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ ఎజియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా కనిపించింది. ఒకవైపు దేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ‘Vayve EVA’ కూడా పరిచయమైంది. మరోవైపు, పూణెకు చెందిన మరో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ జెన్సోల్ ఈవీకి చెందిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ కారు ‘ఎజియో’ కూడా అందరి దృష్టిని ఆకర్శించింది.
READ MORE: Gensol EV: మూడు చక్రాల బుజ్జి కారు.. లాంచ్కు ముందే 30 వేల ప్రీ- బుకింగ్స్!
Also Read
- Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
- Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
జెన్సోల్ ఈవీ(Gensol EV) దాని రెండు ఎలక్ట్రిక్ వాహనాలైన జెన్సోల్ ఎజియో ఎలక్ట్రిక్ (Ezio), Ezibot (కార్గో వాహనం)తో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.ఎజియో మూడు చక్రాలు కలిగిన చిన్న ఎలక్ట్రిక్ కారు. ఈ బుజ్జి ఎలక్ర్టిక్ కారును ఆటో ఎక్స్పోకు వచ్చిన వాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. దీని పొడవు 3035 మిమీ, వెడల్పు 1550 మిమీ, ఎత్తు 1675 మిమీ. దీని వీల్బేస్ 2050 మి.మీ. ఈ కారులో 250 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
READ MORE: Thandel: ‘చై’కి అమీర్ ఖాన్ సపోర్ట్
ఈ కారులో మొత్తం ఇద్దరు కూర్చునే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఎజియోను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ముందుగా బెంగళూరు, ఆ తర్వాత ఢిల్లీలో దీన్ని ప్రారంభించనున్నారు. కేవలం రెండు సీట్లను కలిగిన ఈ కారుకు మార్కెట్లో విపరీతమై డిమాండ్ ఉంది. లాంచ్ కాకముందే చాలా మంది ముందుగా బుకింగ్ చేసుకున్నారు. దీంతో పాటు మరో కార్గో మోడల్ Ezibotను కూడా విడుదల కాబోతుంది. ECO ఎలక్ట్రిక్ కార్, ECOBOT కార్గో ప్లాట్ఫారమ్ పేరుతో వస్తున్న ఈ వాహనాలను దాదాపు 30,000 మంది బుకింగ్ చేసుకున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!