కుర్చీ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఇల్లు, కార్యాలయం, పాఠశాల, దుకాణం లేదా ఏదైనా ఈవెంట్ అయినా, ప్రతిచోటా కూర్చోవడానికి ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాస్టిక్ కుర్చీ. తేలికైనది, చౌకైనది, మన్నికైనది. సులభంగా పోర్టబుల్ కావడం వల్ల, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటిగా మారింది. అయితే, ప్లాస్టిక్ కుర్చీలకు రంధ్రాలు ఉండడం గమనించే ఉంటారు. మరి ఆ హోల్స్ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు […]
పిచే దేఖో పీచే.. అనే మీమ్తో సోషల్ మీడియాలో వైరల్ అయిన పాకిస్తానీ బాలుడు అహ్మద్ షా ఇంట్లో విషాదం నెలకొంది. గత సంవత్సరం తన సోదరిని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు అహ్మద్ తమ్ముడు ఉమర్ గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. తన అందమైన చూపులు, మాట్లాడే శైలితో లక్షలాది మంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపిన పాకిస్తాన్ ప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్ అహ్మద్ […]
భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తర్వాత క్యాండిడేట్స్కు అర్హత సాధించిన […]
బంగారం వెండి ధరలు తగ్గేదెలే అంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 870 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. దరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,193, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 […]
గత వారం, ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ను దాని Awe Dropping ఈవెంట్తో ప్రారంభించింది. కొత్త సిరీస్ ప్రారంభించిన తర్వాత, ఆపిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా iOS 26ని విడుదల చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 15 రాత్రి నుండి అనుకూల హ్యాండ్ సెట్స్ కోసం కంపెనీ ఈ కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో ఆపిల్ అతిపెద్ద iOS అప్గ్రేడ్లలో ఒకటి. డిజైన్లో ప్రధాన మార్పుల నుండి కొత్త AI ఫీచర్లు, […]
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఏఐ టెక్నాలజీ మాయ చేస్తోంది. ఇక రోబోలు మానవుడు చేసే పనులను చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోబోటిక్స్ కు క్రేజ్ పెరిగింది. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండకూడదు అనుకుంటే ఏఐ, రోబోటిక్ కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోబోటిక్స్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన రంగాలలో ఒకటి. ఎందుకంటే ఇది మానవులతో సమానమైన పనులను చేయగల యంత్రాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది – నడక, […]
రియల్మీ భారత్ లో రియల్మీ పి3 లైట్ 5జి అనే కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇది బడ్జెట్ స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపి కెమెరా, వర్చువల్ ర్యామ్ కింద 18 జిబి ర్యామ్ వరకు సపోర్ట్ ఉన్నాయి. Realme P3 Lite 5G ప్రారంభ ధర రూ.10,499. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అదే సమయంలో, 6GB RAM తో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర […]
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రైల్వే రిజర్వేషన్ లో కీలక మార్పులు చేసింది. జూలై 1 నుంచి తత్కాల్ టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్లో కీలక మార్పు తర్వాత, ఇప్పుడు జనరల్ రిజర్వ్డ్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే నియమాలు కూడా అక్టోబర్ 1 నుంచి మారనున్నాయి. టికెట్ బుకింగ్ చేసిన మొదటి 15 నిమిషాలకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. అంటే, ఉదయం 8:00 గంటల నుండి 8:15 గంటల […]
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ప్రధాన వాణిజ్య ఒప్పంద సంధానకర్త బ్రెండన్ లించ్ మంగళవారం భారత ప్రతినిధులతో భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై పూర్తి రోజు చర్చలు జరపనున్నారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. Also Read:Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ భారతదేశం -అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల […]
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు.. […]