-
Govt Jobs: అప్లై చేశారా?.. ఇండియన్ పోస్ట్, రైల్వేలు, బ్యాంకులు, UPSC లలో 54,000+ పోస్టులు.. 10th, డిగ్రీ ఉంటే చాలు
ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువతకు సువర్ణావకాశం. ప్రస్తుతం, ఇండియన్ పోస్టల్ సర్వీస్, బ్యాంకులు, రైల్వేలు, UPSC, ఇండియన్ ఆర్మీ, ISRO వంటి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 54,000 కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు/పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హులు. ఉద్యోగం లేదని వర్రీ అవుతున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. Also Read:Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో […] -
Vespa Officina 8: వెస్పా ఆఫిసినా 8 స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. నోస్టాల్జిక్ లుక్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే..!
భారత్ లో ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో వెస్పా ఆఫిసినా 8 ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది. ఇటలీలోని పోంటెడెరా ఫ్యాక్టరీలో కంపెనీ టెస్ట్ సెంటర్ పేరు మీద ఈ స్కూటర్ పేరు పెట్టారు. ఇందులో స్టెప్-త్రూ స్టీల్ ఫ్రేమ్, టూ-స్ట్రోక్ ఇంజిన్, డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్మిషన్, హ్యాండిల్బార్-మౌంటెడ్ గేర్ కంట్రోల్ ఉన్నాయి. Also Read:Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల అభ్యంతరం! […] -
Tragedy: లా కాలేజీ తరగతి గదిలో విద్యార్థినిని కాల్చి చంపి, ఆపై ఆత్మహత్య
పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలోని ఉస్మా గ్రామంలోని ఒక కళాశాలలో ప్రేమికుల దినోత్సవం వేళ ఒక యువకుడు తన తోటి విద్యార్థినిని కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ యువకుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన విద్యార్థిని నౌషేరా పనువా గ్రామానికి చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని మాలియా గ్రామానికి చెందిన ప్రిన్స్రాజ్ సింగ్గా గుర్తించారు. Also Read:Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా […] -
Bank Employee: నేను ఠాకూర్ ని అంటూ.. కస్టమర్ మీద రెచ్చిపోయిన బ్యాంకు ఉద్యోగిని..
బ్యాంకు ఉద్యోగులు కస్టమర్ల పట్ల అమర్యాదగా వ్యవహరించడం, ఆగ్రహం ప్రదర్శించడం చాలా సందర్భాల్లో చోటుచేసుకుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు ఉద్యోగులపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ బ్యాంక్ ఉద్యోగిని మహిళ కస్టమర్ పై ఆగ్రహంతో ఊగిపోయింది. అంతేకాదు నేను ఠాకూర్ ని అంటూ నాతో గొడవపడొద్దు.. అంటూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. Also Read:Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. […] -
Samsung Galaxy F70e 5G: 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో.. Samsung Galaxy F70e 5G లాంచ్
భారత్ లో బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సామ్ సంగ్ మళ్లీ బలంగా ఎంట్రీ ఇచ్చింది. సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G ఫిబ్రవరి 9, 2026న భారత్ లో లాంచ్ అయింది. ఇది Galaxy F70 సిరీస్లో మొదటి మోడల్. యువతకు, హస్ట్లర్లకు, డ్రీమర్లకు అని టార్గెట్ చేసిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉండి కూడా పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చింది. భారత్ లో Samsung Galaxy F70e 5G ధర 4GB RAM, 128GB […] -
Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ నర్గీస్ మొహమ్మది […] -
Toyota Land Cruiser FJ: టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ వచ్చేస్తోంది.. భారత్ లో రిచ్ ఫ్యాన్ బేస్
టయోటా త్వరలో తన కొత్త SUV, టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని భారతదేశంలో విడుదల చేయవచ్చు. టయోటా భారతదేశంలో ల్యాండ్ క్రూయిజర్ను అందిస్తోంది, అయితే ఈ SUV FJ మోడల్ను కూడా త్వరలో భారతదేశంలో విడుదల చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ SUV దాని ప్రారంభానికి ముందు టెస్టింగ్ లో ఉంది. బ్యాంకాక్లో కనిపించింది. భారత్ వెలుపల పరీక్షలు జరుగుతున్నప్పటికీ, భారతదేశానికి అనుగుణంగా దీనిని అప్ డేట్ చేశారు. పరీక్షించబడుతున్న యూనిట్లో C-ఆకారపు LED DRLలు, సాంప్రదాయ […] -
Mobile Recharge: రూ.100 రీఛార్జ్ కోసం రూ.103 ఖర్చు చేస్తున్నారా?.. ఈ విషయం తెలుసా?
రూ.100 రీఛార్జ్ చేసినప్పుడు, UPI యాప్లు ప్లాట్ఫామ్ ఫీజు పేరుతో రూ.3-4 అదనంగా వసూలు చేస్తుంటాయి? ఈ అదనపు ఛార్జీ మొబైల్ రీఛార్జ్కు మాత్రమే పరిమితం కాదు. కొన్ని UPI యాప్లు క్రెడిట్ కార్డ్, విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వినియోగదారుల నుండి అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. UPI యాప్లు తమ ప్లాట్ఫామ్ను ఉపయోగించినందుకు మొబైల్ రీఛార్జ్, బిల్ చెల్లింపులపై ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. అయితే, ఎలాంటి అదనపు ఛార్జీని చెల్లించకుండా ఉండటానికి […] -
AMO Electric Scooter: రూ.41,999 లకే ఏఎమ్ఓ ఎలక్ట్రిక్ స్కూటర్.. 70 KM రేంజ్.. రోజువారీ అవసరాలకు బెస్ట్
AMO ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ లైట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, నాన్-ఆర్టిఓ ఎలక్ట్రిక్ వాహనం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో, ఎకాలజీకి అనుకూలంగా ఉండే ఆప్షన్లు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి AMO Electric Scooter Single Light Lead Acid మోడల్. ఈ స్కూటర్ రెడ్ కలర్లో, పోర్టబుల్ చార్జర్తో అందుబాటులో ఉంది. ఇది లో స్పీడ్ (25 kmph కంటే […] -
Sanae Takaichi: జపాన్లో ఐరన్ లేడీ సనాయే తకైచి చారిత్రాత్మక విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
జపాన్ చరిత్రలో మొదటిసారిగా మహిళ ప్రధాన మంత్రిగా ఎన్నికైన సనాయే తకైచి, తన పదవీకాలంలోనే జరిగిన స్నాప్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) శనివారం జరిగిన శీతాకాల సాధారణ ఎన్నికల్లో (ఫిబ్రవరి 8, 2026) లోయర్ హౌస్లో సూపర్ మెజారిటీ సాధించింది. ఇది జపాన్ రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపుగా నిలిచింది. Also Read:Bhagwant Mann: పంజాబ్ సీఎంకు చుక్కెదురు.. భగవంత్ మాన్ విదేశీ టూర్కు కేంద్రం నిరాకరణ […]
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!