-
Akash Biswas: యువ క్రికెటర్ రెండు కిడ్నీలు ఫెయిల్.. సీఎం మమతా బెనర్జీ సహాయం కోరిన కోచ్
ఓ యువ క్రికెటర్ కిడ్నీల వ్యాధి భారిన పడ్డారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ ఆకాష్ బిశ్వాస్. రెండు మూత్రపిండాలు పూర్తిగా విఫలమైన తర్వాత వైద్యులు వెంటనే మూత్రపిండాల మార్పిడిని సిఫార్సు చేశారు, కానీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చు అతని కుటుంబానికి సవాల్ గా మారింది. ఆకాష్ కు మద్దతుగా బెంగాల్ కోచ్, భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ముందుకు […] -
CRP Sensor: గుండెపోటు ప్రమాదాన్ని కేవలం 10 సెకన్లలోనే గుర్తించొచ్చు.. ప్రత్యేక సెన్సార్ను అభివృద్ధి చేసిన బీహెచ్ యూ
గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. పోషకాహారం, డైలీ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బులు, నిశ్శబ్ద గుండెపోటు ముప్పు మధ్య, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లోని రసాయన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. వారు అధిక ఖచ్చితత్వం, వేగంతో రక్తంలోని C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) స్థాయిలను కొలవగల ఇంపెడిమెట్రిక్ సెన్సార్ను సృష్టించారు. Also Read:ENE 2: […] -
TG High Court: గ్రూప్-1 పై తీర్పు వాయిదా..
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉండగా వాయిదా పడింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనున్నది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ […] -
Waranngal: కోతులను తరిమేందుకు వినూత్న ప్రయోగం.. చింపాంజీ వేషాలు ధరించి..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వేలాది కోతులు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి రక్కి గాయపరుస్తున్నాయి.. ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువేత్తాయి. కోతుల నుండి మా ప్రాణాలు కాపాడండి మొర్రో అని వేడుకుంటున్నారు.. వానరసేనల దాడుల నుండి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లంద గ్రామ సర్పంచ్ కు ఇంతకు మించిన మార్గం కనిపించలేదు.. […] -
Medaram Jatara: మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురూ.. ఛార్జీల వివరాలు ఇవే
మేడారం మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. మొక్కితె వరమిచ్చే వనదేవతలకు భక్తులు బంగారం సమర్పిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా ములుగు జిల్లా మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురువయ్యాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. Also Read:Moon: చంద్రునిపై హోటల్!.. బుకింగ్స్ ప్రారంభం.. ధర తెలిస్తే షాకవుతారు మేడారం వచ్చే […] -
TG High Court: ఇవాళ గ్రూప్-1 పై తీర్పు వెల్లడించనున్న తెలంగా హైకోర్టు..
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. ఉదయం 11 గంటల లోపు నిర్ణయం వెల్లడించనున్నది. ఇవాల్టి తీర్పుతో అపాయింట్మెంట్ లేటర్లు తీసుకున్న 563 గ్రూప్ 1 అధికారుల భవితవ్యం తేలనున్నది. ఇవాల్టి తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు […] -
Moon: చంద్రునిపై హోటల్!.. బుకింగ్స్ ప్రారంభం.. ధర తెలిస్తే షాకవుతారు
ఇప్పటికే చంద్రునిపై ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. మానవ నివాసయోగ్యానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా? చంద్రమండలంపై నీరు, ఖనిజాలు ఇలా ప్రతి అంశంపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ కంపెనీ చంద్రునిపై హోటల్ నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా హోటల్ లో బస చేసేందుకు బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. చంద్రునిపైకి వెళ్లగలమా? అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పడనున్నట్లే అనిపిస్తుంది. ఒకప్పుడు సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని భావించినది ఇప్పుడు వాస్తవంగా మారడానికి […] -
Graca Machel: గ్రాకా మాచెల్కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి.. ఈమె ఎవరంటే?
మొజాంబికన్ మానవ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్కు 2025 సంవత్సరానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, డెవలప్ మెంట్ బహుమతిని ప్రదానం చేయనున్నట్లు జ్యూరీ బుధవారం ప్రకటించింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ, క్లిష్ట పరిస్థితుల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద సేవలలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి గాను మాచెల్ను ఎంపిక చేసిందని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తెలిపింది. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా […] -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టిక్కెట్లు విడుదల
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టిక్కెట్లు విడుదలకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదలవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ […] -
Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు […]
తాజావార్తలు
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!