ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్లెట్ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టారు. లాంచ్కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి […]
పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే […]
బంగ్లాదేశ్లో తాలిబన్ల మాదిరిగా మోరల్ పోలీసింగ్ చేయడానికి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో మహిళా అధికారులు పొట్టి దుస్తులు, పొట్టి చేతుల చొక్కాలు, లెగ్గింగ్లు ధరించడానికి అనుమతి లేదని ఒక ఉత్తర్వు జారీ చేసింది. మూడు రోజుల క్రితం, బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు తన మహిళా ఉద్యోగులను వృత్తిపరమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని కోరింది. బంగ్లాదేశ్ బ్యాంకు మానవ వనరుల విభాగం కూడా ఈ ఆదేశాన్ని […]
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ కొత్త స్మా్ర్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్మి 15 ప్రో 5G, రియల్మి 15 5G పేరిట కొత్త మొబైల్స్ విడుదలయ్యాయి. రెండు ఫోన్లు 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉన్నాయి. బేస్ మోడల్లో MediaTek Dimensity 7300+ చిప్సెట్, Pro వేరియంట్లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక […]
ఆరోగ్యం సరిగా లేకపోతే.. కోట్ల సంపాదన ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందొచ్చు. అలాంటి వాటిల్లో బీట్ రూట్ ఒకటి. శరీరంలో రక్త లేమితో బాధపడితే, బీట్రూట్ తీసుకోవడం మంచిది. దీనితో పాటు, బీట్రూట్ ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను […]
తక్కువ సంపాదించే వాళ్లు కాదు.. తక్కువ పొదుపు చేసే వాళ్లు పేదవాళ్లు అని నిపుణులు అంటుంటారు. నేడు మీరు మీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ఆపదలు సంభవించినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు చేసిన డబ్బు ఆదుకుంటుంది. అదే సమయంలో ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరితే దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం భారిన పడినప్పుడు ఇన్సూరెన్స్ సొమ్ము కుటుంబానికి అండగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా చేస్తుంది. మరి మీరు కూడా ఇన్సూరెన్స్ […]
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్లోనే భారత్ కుప్పకూలింది. భారత్ తరపున రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్లో గాయంతోనే అర్ధ సెంచరీ (54 పరుగులు) సాధించాడు. సాయి సుదర్శన్-61, జైశ్వాల్-58 పరుగులతో రాణించారు. ఇంగ్లీష్ […]
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లు, ఆటోలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో పాటు సూపర్ రేంజ్ తో తీసుకొచ్చింది. Also Read:India-UK Trade […]
డేటా ఎక్కువగా యూజ్ చేసే వారికి క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. జియో తన కస్టమర్ల కోసం సూపర్ వార్షిక ప్లాన్ ను అందిస్తోంది. కొంతకాలం క్రితం, కంపెనీ అనేక ప్లాన్లతో జియో హాట్స్టార్ మొబైల్/టీవీ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది, అయితే జియో వార్షిక ప్లాన్ను కూడా అందిస్తుందని మీకు తెలుసా? ఇక్కడ మీరు రోజువారీ 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని నెలకు రూ.276 ఖర్చుతో పొందొచ్చు. Also Read:Tragedy : మియాపూర్ లో […]
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Also Read:Luxury […]