జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం […]
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి నిరూపితమయ్యాయి. గుంట భూమి కోసం కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు. రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు. మానవ సంబంధాలను మంటగలిపేశారు. అతని స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులే కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో చోటుచేసుకుంది. మృతుడు తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అక్కడికి చేరుకున్నారని సమాచారం. వారు నిర్మాణానికి అభ్యంతరం చెప్పినప్పుడు, […]
యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న […]
అమెజాన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐ ఫోన్ లవర్స్ కు మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఐఫోన్ 15 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత్ లో దీని ప్రస్తుత ధర దాదాపు రూ. 69,900 అయినప్పటికీ, సేల్ సమయంలో, మీరు దీన్ని రూ.47,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో ప్రారంభించిన ఈ ఐఫోన్ ఇప్పటికీ రూ. 50,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ఫోన్లలో […]
ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు. Also Read:Venus: శుక్ర గ్రహంపై సమృద్ధిగా నీరు.. కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్తలు తెహ్రిక్-ఎ-తాలిబాన్ […]
గ్రహాలపై మానవ మనుగడ కోసం శాస్త్ర వేత్తలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. గ్రహాలపై నీటి జాడల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శుక్రగ్రహంపై సమృద్ధిగా నీరు ఉన్నట్లుగా భారత సంతతి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికన్ శాస్త్రవేత్తల బృందం 50 ఏళ్ల నాటి డేటాను తిరిగి పరిశీలించింది. శుక్ర గ్రహం మేఘాలు ఎక్కువగా నీటితో కూడి ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ నీరు శుభ్రమైన బిందువుల రూపంలో ఉండదు, కానీ హైడ్రేటెడ్ పదార్థంగా (మేఘంలో బంధించబడిన నీరు) […]
ఇండియా మొబైల్ కాంగ్రెస్ న్యూ ఢిల్లీలోని యశోభూమిలో జరుగుతోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IMC (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 9వ ఎడిషన్కు హాజరయ్యారు. అక్టోబర్ 8న ప్రారంభమైన IMC 2025 అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. ఇది ఆసియాలో అతిపెద్ద టెలికాం అండ్ టెక్నాలజీ ఈవెంట్. Also Read:Hyderabad: పిల్లల పంచాయితీకి నిండు ప్రాణం బలి.. కొడుకుని కొట్టాడని […]
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్స్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడుతారు కావొచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను […]
బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి పసిడి ధరలు. ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 1150 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 తగ్గింది. తులం పుత్తడి ధర రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తోంది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,317, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,290 వద్ద […]
కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి. వేధింపులు తాళలేక క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త తన భార్య, ఆమె బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మాత్రం అదంతా డ్రామా అని ఆరోపించింది. ఈ సంఘటన జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. Also Read:Tumbad : తుంబాడ్ సీక్వెల్లో బాలీవుడ్ […]