-
Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్
ఒప్పో త్వరలో ఒక కాంపాక్ట్ టాబ్లెట్ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 21న ఒప్పో ప్యాడ్ మినీని పరిచయం చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ టాబ్లెట్ను మొదట చైనాలో విడుదల చేయనున్నారు. ఈ టాబ్లెట్తో పాటు, ఆ సంస్థ తన ఫ్లాగ్షిప్ ఫైండ్ ఎక్స్9 అల్ట్రా స్మార్ట్ఫోన్ సిరీస్ను కూడా పరిచయం చేయనుంది. ఒప్పో రాబోయే టాబ్లెట్ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, శక్తివంతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెబుతున్నారు. Also Read:ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ […] -
CM Revanth Reddy: డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
దేశమంతా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అంది డీలిమిటేషన్ వ్యవహారం. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు పైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం హడావుడి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన ను రెండింటిని ఒకటిగా చూపించి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు అంశాలు ఒకదానికి ఒకటి సంబంధం […] -
Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 349cc లాంచ్.. అదే లుక్, అదే ఫీచర్లు, ధర మాత్రం భారీగా తగ్గింది!
బజాజ్ డొమినార్ 400 కొత్త 350cc ఇంజన్తో విడుదలైంది. ఇది 349.13cc ఇంజన్తో వస్తోంది. కానీ బైక్ పేరు మాత్రం Dominar 400గానే కొనసాగుతోంది. ఇది GST పన్ను లాభం కోసం చేసిన మార్పు (350cc క్రింద ఉండటం వల్ల 18% GST మాత్రమే వర్తిస్తుంది, ఇంతకు ముందు 373cc ఇంజన్తో 40% GST ఉండేది). బజాజ్ ఇటీవల NS400Zని కూడా 350ccకి మార్చింది. లక్ష్యం.. పన్ను భారం తగ్గించి ధర తగ్గించి మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా […] -
Australia’s 1st Female Army Chief: మహిళా శక్తి.. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా..
ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా సైన్యం కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీగా లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్ ను నియమించింది. ఇది ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మహిళా సైన్యాధికారి నియామకం. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో తెలిపారు.. “జూలై నుంచి ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మహిళా చీఫ్ ఆఫ్ ఆర్మీని కలిగి ఉంటుంది. ”లెఫ్టినెంట్ జనరల్ సూజన్ కాయిల్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ […] -
Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక
గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం. Also Read:Mangli […] -
US-Iran Tensions: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గణిత భాషలో ట్రంప్ కు హెచ్చరిక.. f(f(O)) > f(O) అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడలు హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడం లేదా బయటకు వెళ్లడాన్ని అమెరికా నౌకాదళం దిగ్బంధించేస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ఒక అసాధారణ ‘గణిత’ హెచ్చరిక ఇచ్చారు. ఘాలిబాఫ్ తన X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, అమెరికాలోని పెట్రోల్ ధరల స్క్రీన్షాట్ను షేర్ చేశారు. “ప్రస్తుత ధరలను ఆనందించండి. ఈ కాల్పుల విరమణ (బ్లాకేడ్) తర్వాత, $4–$5 గ్యాస్ ధరలను మీరు నాస్టాల్జియాగా గుర్తు […] -
Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి మాట్లాడుతూ, “మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే, గల్ఫ్లోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకలపై అమెరికా విధించిన నిషేధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అది “సముద్రపు దొంగతనానికి సమానం” అని అమెరికాకు చురకలంటించారు. హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఇరాన్ ఒక “శాశ్వత యంత్రాంగాన్ని” అమలు చేస్తుందని తెలిపారు. Also Read:144Hz […] -
Dashrath Singh: యువతకు సెగ తగిలే స్ఫూర్తి.. 138 డిగ్రీలు, డిప్లొమాలు పొందిన 55 ఏళ్ల మాజీ సైనికుడు
చదువుకునేందుకు వయసు అడ్డంకి కాదని ఇదివరకు చాలా మంది నిరూపించారు. చదువుపై ఉన్న మక్కువతో లేటు వయసులో కూడా చదువుకుని డిగ్రీ పట్టాలు అందుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు. నేటి కాలంలో కొందరు యువతీ యువకులు ఒక్క డిగ్రీ పాసవ్వడానికే ఆపసోపాలు పడుతున్న టైమ్ లో ఓ మాజీ సైనికుడు ఏకంగా 138 డిగ్రీలు, డిప్లొమాలు అందుకుని యువతకు సెగ తగిలేలా చేశారు. Also Read:South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన […] -
Redmi A7 Pro 5G: 32MP AI కెమెరా + 6,300 mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్ప్లేతో.. రెడ్మీ A7 ప్రో 5G విడుదల
రెడ్మీ ఈరోజు భారత్ లో రూ. 15,000 లోపు ధరతో మరో 5G ఫోన్ రెడ్మీ A7 ప్రో 5Gని విడుదల చేసింది. ఈ హ్యాండ్సెట్లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇచ్చే 6.9-అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ చిప్సెట్తో పనిచేస్తుంది. దీనికి 4GB వరకు ర్యామ్ లింక్ చేశారు. ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3 పై కూడా పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే, […] -
PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ
ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ, రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాసి, నారీ శక్తి వందన్ అధినియమ్ (మహిళల రిజర్వేషన్ చట్టం) త్వరిత అమలుకు మద్దతు కోరారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ తన లేఖలో “మహిళల రిజర్వేషన్ చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసే సమయం వచ్చేసింది” అని పేర్కొన్నారు. […]
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!