Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక
- హార్మూజ్ జలసంధిని దాటిన 'జగ్ విక్రమ్' నౌక
- 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ
- ఏప్రిల్ 14న కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ కొరత వేళ షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ‘జగ్ విక్రమ్’ ఎల్పీజీ నౌకకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఇది ఏప్రిల్ 14, మంగళవారం నాడు గుజరాత్లోని కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకువస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఈ నౌక ఏప్రిల్ 11న జలసంధిని దాటింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఉపశమనం.
Also Read:Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
Also Read
ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ సోమవారం వివరాలు అందించారు. భారత జెండా కలిగిన ‘జగ్ విక్రమ్’ అనే ఎల్పిజి నౌక ఏప్రిల్ 11న హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిందని ఆయన తెలిపారు. ఈ నౌక సుమారు 20,400 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తోంది. ఇందులో 24 మంది నావికులు ఉన్నారు. ఇది ఏప్రిల్ 14న కాండ్లాకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
Also Read:CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!
మార్చి నెల ఆరంభం నుంచి పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరిన తొమ్మిదవ భారతీయ నౌక జగ్ విక్రమ్. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో పదిహేను భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. భారతదేశానికి సరుకులను తీసుకువస్తున్న అనేక విదేశీ జెండాలు గల నౌకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా హార్ముజ్లో దిగ్బంధనాన్ని ప్రకటించింది. హార్ముజ్లో అమెరికా జోక్యం వల్ల నౌకా రవాణా నిలిచిపోతుందా లేక సురక్షిత రాకపోకలు కొనసాగుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!