-
Off The Record : ఎమ్మెల్యే గల్లా మాధవిని ఎందుకు ఆకాశానికి ఎత్తారు.. ఏ విషయంలో పాతాళానికి పడిపోయింది..
Off The Record : గళ్లా మాధవి…. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో అనుహ్యంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామె. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అవడంతో…. లక్కీ అనుకున్నారు అంతా. కానీ.. టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్లో లాస్ట్ ప్లేస్ రావడంతో… శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి గళ్ళా మాధవిచుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత […] -
Mohan Babu: మోహన్బాబు క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది .. అయితే, విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు మంచు మోహన్బాబు.. అయితే, ఫోన్ […] -
AI ఫీచర్లతో Nissan Gravite లాంచ్.. తక్కువ ధరలో 7 సీటర్ కారు..
Nissan Gravite: జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం Nissan భారత మార్కెట్లో కొత్త 7-సీటర్ MPV ‘Gravite’ను విడుదల చేసింది. ఉదయపూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ మోడల్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన AI ఫీచర్లు, సరసమైన ధరతో ఈ కారు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా తీసుకుని రూపొందించబడింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షలుగా పేర్కొన్నారు.. * దేశంలోనే అత్యంత సరసమైన 7-సీటర్? రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో Gravite ప్రస్తుతం […] -
Off The Record: మార్గాని భరత్ తీరు తేడాగా ఉందా..? ఆటిట్యూడ్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదా..?
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్… 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేసి ఎంపీ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన తీరు కాస్త తేడాగానే ఉందని చెప్పుకుంటారు. పార్టీలోను, రాజకీయాల్లోను మొదటి నుంచి ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసి… సర్వం నేనే అన్నట్టు సొంత రాజకీయాలు చేసేవారట. జక్కంపూడి ఫ్యామిలీ మొదటి నుంచి రాజమండ్రి కేంద్రంగా పాలిటిక్స్ చేస్తోంది. జక్కంపూడి రామ్మోహన్రావు గతంలో రాజమండ్రి రూరల్ […] -
Solar and Lunar Eclipses: 15 రోజుల్లోనే సూర్య, చంద్ర గ్రహణాలు.. ఇది ప్రమాదకరమా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
Solar and Lunar Eclipses: 2026లో కేవలం 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహణాలు చూడబోతున్నాం.. ఫిబ్రవరి మరియు మార్చి మధ్యలో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. భారత్లో కనిపించకపోయినా.. ఫిబ్రవరి 17 అంటే ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడనుంది.. జ్యోతిషశాస్త్ర ప్రకారం, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం మధ్య 15 రోజుల కాలం అశుభకరమైనది. ఈ సమయంలో అగ్ని పంచకం కూడా ఉండటం వల్ల వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై […] -
India Housing Market: సొంత ఇంటి కల విషయంలో మారిన ఏజ్ గ్రూప్.. సర్వేలో ఆసక్తికర విషయాలు..
India Housing Market: గృహమే కదా స్వర్గసీమ అన్నారు.. ప్రతీ వ్యక్తి జీవితంలో ఇల్లుకు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, మునుపటి తరహాలో పదవీ విరమణ దగ్గర ఇల్లు కొని సుఖపడుదాం అనే దృక్పథం మారింది. నేటి యువత 25 ఏళ్లలోనే సొంత ఇల్లు కలిగి ఉండాలని కలలు కంటున్నారు. బేసిక్ హోమ్ లోన్ రూపొందించిన “హౌ ఇండియా ఫైనాన్స్ ఇట్స్ హౌసింగ్ డ్రీమ్స్” నివేదిక ప్రకారం.. 7,400 కంటే ఎక్కువ మంది ప్రస్తుత మరియు భవిష్యత్తు […] -
Ajit Pawar Mysterious Death: అజిత్ పవార్ మృతిపై కొత్త అనుమానాలు.. సీబీఐ దర్యాప్తునకు ఆయన భార్య సునేత్ర పవార్ డిమాండ్
Ajit Pawar Mysterious Death: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని […] -
OLA CEOపై అరెస్ట్ వారెంట్.. విషయం ఏంటంటే..?
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ CEO మరియు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. ఇది గోవా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చర్యల ఫలితంగా ఏర్పడింది. కేసు విషయాల్లోకి వెళ్తే.. గోవాలోని వినియోగదారుడు ప్రీతిష్ చంద్రకాంత్ ఘాడి ఓలా ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్లో సమస్యలు తలెత్తడంతో దానిని మరమ్మతుల కోసం కంపెనీకి అప్పగించాడు. అయినప్పటికీ, బైక్ను తిరిగి ఇవ్వకపోవడం మరియు సంబంధిత […] -
Dining Scam: రెస్టారెంట్కు వెళ్లి గట్టిగా లాగించారు.. భారీ బిల్లును తప్పించుకోవడానికి కన్నింగ్ ఐడియా వేశారు.. ట్విస్ట్ ఏంటంటే..?
Dining Scam: రెస్టారెంట్, హోటల్.. ఇలా ఎక్కడైనా బిల్లు చెల్లించలేక పోతే.. వాళ్లతో.. పిండి రుబ్బిస్తారని.. అక్కడ పని చేస్తారని విన్నాం.. కొన్నిసార్లు చూశాం కూడా.. అయితే, రెస్టారెంట్కు వెళ్లి నచ్చిన ఫుడ్ పీకల వరకు లాగించి.. బిల్లు నుంచి తప్పించుకోవడానికి చేసిన ఓ కన్నింగ్ ఐడియా ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. సిడ్నీలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో చోటుచేసుకున్న ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ బిల్ చెల్లించకుండా ఉండటానికి, ఒక […] -
Madanapalle Incident: మదనపల్లి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
Madanapalle Incident: మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం […]
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!