Devarakonda Srikanth
Author- NTV Telugu-
Ayurvedic Surgeons Approval Sparks: ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వ్యతిరేకిస్తున్న అల్లోపతి వైద్యులు
ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అల్లోపతి వైద్యులు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రోగుల భద్రతకు ముప్పుగా మారవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, నైపుణ్య శిక్షణను పూర్తిచేసుకున్న ఆయుర్వేద పీజీ వైద్యులు మొత్తం 58 రకాల శస్త్రచికిత్సలను స్వతంత్రంగా నిర్వహించుకునేలా అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం […] -
Chicken, Egg Prices: చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, ఫీడ్ ధరలు అధికమవడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే కిలో చికెన్ ధర గణనీయంగా పెరగగా, కోడి గుడ్ల ధరలు కూడా డజన్కు మరింత భారంగా మారాయి. ధరల […] -
Moringa Leaf Juice Benefits : రోజూ మునగాకు జ్యూస్ తాగడం వలన ఎలాంటి లాభాలున్నాయంటే..
రోజూ ఖాళీ కడుపుతో మునగాకు జ్యూస్ లేదా మునగాకు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇది పేగులను శుభ్రపరచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకు జ్యూస్ మలబద్ధకం సమస్యను తగ్గించి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి సహజ డీటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది మరియు శరీరం తేలికగా అనిపిస్తుంది. అలాగే, మునగాకు జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉన్న పోషకాలు చెడు […] -
Launches Rs.5 Meal: దేశ రాజధానిలో కేవలం 5 రూపాయలకే మీల్స్..
దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. రోజంతా కష్టపడుతున్నప్పటికీ, చాలామంది పేదలు ప్రతి రోజు పోషకాహారంతో కూడిన భోజనం పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఆహారం కోసం ఖర్చు చేయాల్సి రావడంతో, ఇతర మౌలిక అవసరాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని, ఎవరూ ఆకలితో బాధపడకూడదనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కేవలం రూ.5కే భోజనం అందించే కార్యక్రమాన్ని […] -
Elephant Crosses Road: మన్యం జిల్లాలో ఏనుగుల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. అయితే.. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయాన్నే రోడ్డు దాటుతున్న గజరాజులు వాహనదారులకు ఉత్కంఠను కలిగించాయి. ఏనుగుల గుంపు రోడ్డు దాటుతున్న సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం రద్దీగా ఉన్న సమయంలో ఏనుగుల గుంపు […] -
Two Women’s Married:మగాళ్లంటే ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతో ఇద్దరు యువతులు ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సంప్రదాయాలకు భిన్నంగా జరిగిన ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. బీహార్లోని సుపౌల్ జిల్లాకు చెందిన పూజా (21), కాజల్ (18) అనే ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఒకే ఆలోచనలు, అభిరుచులతో దగ్గరైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఒకరిని విడిచి […] -
Dental Care Tips: రోజులో ఎంతసేపు.. ఎన్ని సార్లు పళ్లు తోముకోవాలో తెలుసా..
మన దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి పళ్లు తోముకోవాలి. ప్రతి సారి పళ్లు తోమేటప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు మృదువుగా, అన్ని పళ్లూ శుభ్రంగా అయ్యేలా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పళ్లు తోముకోవడంతో […] -
CM In Metro: మెట్రోలో ప్రయాణించిన సీఎం.. వైరల్ అవుతున్న వీడియో..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మెట్రోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. గురువారం ఆమె ఢిల్లీ గేట్ నుంచి లాజ్పత్ నగర్ వరకు మెట్రోలో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మెట్రోలోని ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సీఎం వెంటనే ప్రజలతో మమేకమవుతూ, పలువురితో సెల్ఫీలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం […] -
PF 3.0 New Rules: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ‘పీఎఫ్ 3.0’ పేరుతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వ్యవస్థను మరింత డిజిటల్గా, సులభతరంగా మార్చడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. కొత్త నిబంధనలతో పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ మరింత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ సేవలు మరింత మెరుగవడంతో ట్రాన్స్ఫర్లు, క్లెయిమ్లు, బ్యాలెన్స్ వివరాలు తక్షణమే తెలుసుకునే విధంగా వ్యవస్థను అప్గ్రేడ్ చేయనున్నారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు మరింత సౌలభ్యం, […] -
Use a Nebulizer for Children: పిల్లలకు నెబ్యులైజర్ ఎప్పుడు, ఏం టైంలో పెట్టాలో తెలుసా..
పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్యల సమయంలో కొంతమంది పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అటువంటి సందర్భాల్లో డాక్టర్ల సలహా మేరకు నెబ్యులైజర్ను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నెబ్యులైజర్ను ఎప్పుడు పెట్టాలనే విషయంలో తల్లిదండ్రులు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు. సాధారణంగా పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు శ్వాసలో ఇబ్బంది, గురక, వీజింగ్ (శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం) వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ […]
తాజావార్తలు
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!