TG SSC : తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ఒక శుభవార్త. వారి ఫలితాలకు సంబంధించిన విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు కేవలం గ్రేడ్లు , సీజీపీఏ (CGPA – Cumulative Grade Point Average) రూపంలో మాత్రమే ఫలితాలను పొందుతున్న విద్యార్థులకు ఇకపై ఒక్కో సబ్జెక్టులో వారు సాధించిన మార్కులు, వాటికి కేటాయించిన గ్రేడ్లు కూడా మెమోలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం […]
NTV Daily Astrology as on 28th April 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
విజయవాడ: నేడు పీఎస్ఆర్ను సీఐడీ కస్టడీకి తీసుకునే ఛాన్స్. నిన్నటి నుంచే సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినా.. నేడు మరోసారి వైద్యపరీక్షలు చేసి సీబీఐ కస్టడీకి తీసుకునే అవకాశం. చిత్తూరు: నేడు తుని మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 17, వైసీపీకి 11 మంది మద్దతు. టీడీపీకి రెండు పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశం. ఎన్నికల్లో వైసీపీ పాల్గొనడంపై సందిగ్ధత. చిత్తూరు: నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. వైసీపీకి చెందిన సుధీర్ […]
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15 […]
BRS : వరంగల్లోఈ సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకి తరలి వెళ్తున్న ప్రైవేటు వాహనాలని పలు చోట్ల రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిలిపివేస్తునారు.. అధికారుల వైఖరి నిరసిస్తూ బి ఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో బస్సుల నిలిపివేత ఎక్కువగా జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సులు అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లోని బస్సులను యాజమాన్యాలకి ఆర్టీవో కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లి వెళ్ళాయి . స్కూల్ బస్సులు కార్యక్రమానికి […]
Malla Reddy : గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తన ప్రత్యేక శైలితో పఠకులను ఆకట్టుకున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సభ నిర్వహించబడే సందర్భంలో, ఊర మాస్క్ స్టెప్పులతో కదిలే వీడీని ఇచ్చారు. గులాబీ పార్టీకి సంబంధించిన మాస్ సాంగ్ కు తన అనుచరులతో కలిసి కాలులు కదపడంతో, రాజకీయ వర్గాలలో ఈ చర్య ప్రశంసలతో కూడుకున్నది. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ గులాబీ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, షామీర్ […]
ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్! ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ […]
Rega Kanta Rao : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వరంగల్లో భారీగా రజోత్సవాలు, గులాబీ పండుగ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ సాధనకు 60 ఏళ్లుగా కృషి చేసిన కేసీఆర్ నాయకత్వంలో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభను అడ్డుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంతారావు ఆరోపించారు. సభకు ప్రజలను వెళ్లకుండా చేయడానికి స్కూల్ బస్సులు, ప్రైవేట్ […]
ఎటువంటి మందులు లేకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను తీర్చేందుకు చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధుజ గారి నేతృత్వంలో వైద్యం అందించేందుకుగాను నైపుణ్యం కలిగిన ప్రత్యేక డాక్టర్లు మరియు సిబ్బంది బృందం గుండెపుడి గ్రామంలో ఉచితంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఈనెల 14వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి తమకున్న సమస్యలను వైద్యులకు తెలియపరచి ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. వేలల్లో లక్షల్లో రూపాయలు […]
Vaddiraju Ravichandra : వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ సభకి వెళ్ళ నీయకుండా వాహనాలను నిలిపి వేయడం చట్ట విరుద్ధమని ఇది పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా ఆధ్యక్షుడు తాత మధు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ బస్సులను అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లో నడుస్తున్న వాహనాలను బి ఆర్ఎస్ సభ కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవటం సరి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ సభను అడ్డు కున్నది తాము […]