-
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎక్కడో తెలుసా..?
AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు […] -
Director Atlee: మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేయనున్న అట్లీ..
Director Atlee Do A Film With Bollywood Star Hero: బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్తో కలిసి పనిచేసిన తరువాత, దర్శకుడు అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్తో కలిసి పని చేయిబోతున్నాడు. గతంలో అల్లు అర్జున్తో అతని తదుపరి అవకాశం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపించాయి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ కావడంతో మరొక హీరోతో మూవీకి రెడీ అయ్యాడు. తాజా […] -
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ పాటలు సందడి మొదలయేది అప్పుడే ..!
Dulquer Salmaan Lucky Bhaskar: వేరు వేరు భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. గత ఏడాది ‘సార్’ సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం […] -
House of the Dragon: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే..?
House of the Dragon Season2: ఓటీటీలలో హాలీవుడ్ వెబ్ సిరీస్లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు “గేమ్ ఆఫ్ థ్రోన్స్” 8 సీజన్లుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సిరీస్కు ప్రీక్వెల్గా గాట్ మేకర్స్ “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” తెరకెక్కించారు. 2022లో విడుదలైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా, ఈ సిరీస్కు సీజన్ 2 విడుదలైంది. […] -
Minister Mandipalli Ramprasad Reddy: రాయచోటికి కేబినెట్ లో చోటు(వీడియో)
మండిపల్లె రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల రాయచోటి ప్రాంత ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయచోటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆశిస్తున్నారు. అనూహ్యంగా రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం జిల్లా రాజకీయాల్లో సంచలనం కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు గుర్తింపు పొందినప్పటికీ, మంత్రియోగం దక్కలేదు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.. -
Chenab Railway Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనపై ట్రయల్ రన్ సక్సెస్.. (వీడియో)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది. ఈ పరీక్ష విజయవంతమైందని, వంతెనపై త్వరలో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.ఉత్తర రైల్వే విభాగం పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా సాంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.. -
Online Betting: ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్( వీడియో)
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న […] -
Sangareddy District : సైబర్ మోసం… రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు( వీడియో)
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేరువేరు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళని బురిడీ కొట్టించారు, స్టాక్ మార్కెట్ లో పెటుబడి పేరుతో ఫోన్లో వచ్చిన మెసేజ్ మరియు లింక్లపై స్పందించిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గరనుంచి రూ. 18 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.. -
Elon Musk: మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?(వీడియో)
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత్లోనూ ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ ట్వీట్ చేసినా, ఇప్పుడు భారత్లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతోంది. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి. -
Delhi Water Crisis: పైప్ లైన్లను ధ్వంసం చేస్తున్నారని మంత్రి అతిషి ఆరోపణలు..(వీడియో)
ఢిల్లీ వాసులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది. ఈ పరిస్థితిలో, ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్యను మరింత పెంచేందుకు పైప్లైన్లను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో, ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్కు లేఖ రాసి, ప్రధాన నీటి పైపులైన్లకు భద్రత కల్పించాలని […]
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!