Rakesh Reddy
Author- NTV Telugu-
Karnataka : కర్ణాటకలోని గ్రామాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే ?
Karnataka : కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో బీతమ్మ గ్యాంగ్ ఆక్రమించుకోవడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. -
Bangladesh : పెరుగుతున్న సలహాదారులు.. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో తిరుగుబాటు
Bangladesh : షేక్ హసీనా పతనం తర్వాత, బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కోసం ఇంకా ఎన్నికలు జరగలేదు. ఆగస్టు నుంచి ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రమే అధికార భోగాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా అసమ్మతి సంకేతాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన ముగ్గురు కొత్త సలహాదారులు ఆదివారం సాయంత్రం రాజధానిలోని బంగా భవన్లో ప్రమాణం చేయగా, చాలా మంది సలహాదారుల పోర్ట్ఫోలియోలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఈ సలహాదారుల నియామకం తరువాత, బంగ్లాదేశ్లో తిరుగుబాటు స్వరాలు […] -
Rahul Gandhi : నేడు ప్రచారానికి ఆఖరి రోజు.. చెల్లి కోసం బరిలోకి దిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు కేరళలో పర్యటించనున్నారు. ఇక్కడ ఆయన ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాయనాడ్ , కోజికోడ్లలో రోడ్ షోలు చేయనున్నారు. -
Justice Sanjeev Khanna : నూతన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjeev Khanna : భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. -
Jharkhand Elections : నేటితో జార్ఖండ్ లో మొదటి దశ ప్రచారానికి తెర
Jharkhand Elections : దేశంలోని రెండు రాష్ట్రాలైన మహారాష్ట్ర, జార్ఖండ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. -
Donald Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ముగుస్తుందా? పుతిన్కు ఫోన్ చేసిన ట్రంప్
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
Earthquake : తుఫాను, బ్లాక్అవుట్ తర్వాత క్యూబాలో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.8గా నమోదు
Earthquake : తుఫానులు, బ్లాక్అవుట్ల తర్వాత ఆదివారం తూర్పు క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ద్వీపంలో చాలా మంది ప్రజలు భయపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. -
EPFO : 2024ఆర్థిక సంవత్సరంలో 7.37కోట్లకు చేరిన ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య.. ఇది దేనిని సూచిస్తుందంటే ?
EPFO Members increased : భారతదేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి సహకరించే సభ్యుల సంఖ్య పెరిగింది. దేశంలో అధికారిక రంగంలో ఉపాధి, వ్యాపారాల సంఖ్య పెరుగుతోందనడానికి ఇది ఒక సూచన. -
CJI Sanjiv Khanna Oath : సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..నేడే ప్రమాణ స్వీకారం
CJI Sanjiv Khanna Oath : ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో భాగమైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Manipur : మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పులు, బాంబు దాడి.. ప్రతిస్పందించిన భద్రతా దళాలు
Manipur : మణిపూర్లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్లై అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతం నుండి సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. అనేక బాంబు దాడులకు పాల్పడ్డారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?