Rakesh Reddy
Author- NTV Telugu-
Youtube : ఇకనుంచి యూట్యూబ్ లో ఆ ఆప్షన్ కనిపించదు
Youtube : వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేసింది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. -
Speed Train : ఇకనుంచి గాల్లో ఎగిరే రైళ్లు రాబోతున్నాయ్
Speed Train : భారతీయ రైల్వే శరవేగంగా విస్తరిస్తోంది. రాజధాని-శతాబ్ది రైళ్లు ఇప్పుడు చరిత్రగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. -
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Pune: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును పూణె పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఈ ఫుడ్ డెలివరీ యాప్ సాయంతో డ్రగ్స్ అర్థరాత్రి కూడా సులువుగా డెలివరీలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. -
Maharastra: ఆ డ్రస్సులు వేసుకుంటే ఆలయాలకు నో ఎంట్రీ
Maharastra: ఇక మహారాష్ట్రలోని ఆలయాల్లోకి ఎలా పడితే అలా వెళ్లాలంటే కుదరదు. నాగ్పూర్ జిల్లాలోని నాలుగు ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. -
Arvind Kejriwal : నేడు తెలంగాణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్తో జాతీయ రాజకీయాలపై చర్చ
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజధాని హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కానున్నారు. -
Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని
Nepal PM Visit India : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మే 31న భారత్కు రానున్నారు. తన పర్యటనలో జూన్ 1న ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. -
Birthday Reminder: లవర్ బర్త్ డే మర్చిపోయారా.. అయితే ఇలా చేయండి
Birthday Reminder: చాలా సార్లు మీరు మీ భాగస్వామి పుట్టినరోజును మరచిపోతారు. అబ్బాయిలు తమ స్నేహితురాలు పుట్టినరోజును మరచిపోతే ఇక వారికి మూడినట్లే. -
6G Technology: వచ్చేస్తోంది 6జీ టెక్నాలజీ..5జీ కంటే 100రెట్ల వేగం
6G Technology: గత ఏడాది అక్టోబర్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. 5G సేవ ప్రారంభించిన 6 నెలల తర్వాత మాత్రమే 6G సేవ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. -
Karnataka: అమ్మాయి, అబ్బాయి కలిసి తింటే అంతలా కొట్టాలా ?
Karnataka: కర్ణాటకలో మరోసారి మోరల్ పోలీసింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ వివిధ మతాలకు చెందిన ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి భోజనం చేయడం పట్ల కొందరు తీవ్ర మనస్తాపానికి గురై గొడవ సృష్టించి ఇద్దరినీ విపరీతంగా వేధించారు. -
Sanjay Raut attacks BJP: ఎల్కే అద్వానీని మర్చిపోవద్దంటూ.. బీజేపీపై సంజయ్ రౌత్ దాడి
Sanjay Raut attacks BJP: కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై సంజయ్ రౌత్ ఈరోజు మరోసారి లేవనెత్తారు. ఎల్కే అద్వానీ జీవితం పార్లమెంటులోనే గడిచిందని, దాని వల్లే ఈరోజు బీజేపీ ఈ స్థానానికి చేరుకుందని, ఆయనను కూడా మరిచిపోయారా?
తాజావార్తలు
-
PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
-
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
-
Chandragiri Elephants: చంద్రగిరిలో గజరాజుల బీభత్సం.. రైతుల కన్నీరు, లక్షల్లో నష్టం!
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!