Rakesh Reddy
Author- NTV Telugu-
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Pune: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును పూణె పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఈ ఫుడ్ డెలివరీ యాప్ సాయంతో డ్రగ్స్ అర్థరాత్రి కూడా సులువుగా డెలివరీలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. -
Maharastra: ఆ డ్రస్సులు వేసుకుంటే ఆలయాలకు నో ఎంట్రీ
Maharastra: ఇక మహారాష్ట్రలోని ఆలయాల్లోకి ఎలా పడితే అలా వెళ్లాలంటే కుదరదు. నాగ్పూర్ జిల్లాలోని నాలుగు ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చింది. -
Arvind Kejriwal : నేడు తెలంగాణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్తో జాతీయ రాజకీయాలపై చర్చ
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజధాని హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కానున్నారు. -
Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని
Nepal PM Visit India : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మే 31న భారత్కు రానున్నారు. తన పర్యటనలో జూన్ 1న ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. -
Birthday Reminder: లవర్ బర్త్ డే మర్చిపోయారా.. అయితే ఇలా చేయండి
Birthday Reminder: చాలా సార్లు మీరు మీ భాగస్వామి పుట్టినరోజును మరచిపోతారు. అబ్బాయిలు తమ స్నేహితురాలు పుట్టినరోజును మరచిపోతే ఇక వారికి మూడినట్లే. -
6G Technology: వచ్చేస్తోంది 6జీ టెక్నాలజీ..5జీ కంటే 100రెట్ల వేగం
6G Technology: గత ఏడాది అక్టోబర్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. 5G సేవ ప్రారంభించిన 6 నెలల తర్వాత మాత్రమే 6G సేవ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. -
Karnataka: అమ్మాయి, అబ్బాయి కలిసి తింటే అంతలా కొట్టాలా ?
Karnataka: కర్ణాటకలో మరోసారి మోరల్ పోలీసింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ వివిధ మతాలకు చెందిన ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి భోజనం చేయడం పట్ల కొందరు తీవ్ర మనస్తాపానికి గురై గొడవ సృష్టించి ఇద్దరినీ విపరీతంగా వేధించారు. -
Sanjay Raut attacks BJP: ఎల్కే అద్వానీని మర్చిపోవద్దంటూ.. బీజేపీపై సంజయ్ రౌత్ దాడి
Sanjay Raut attacks BJP: కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై సంజయ్ రౌత్ ఈరోజు మరోసారి లేవనెత్తారు. ఎల్కే అద్వానీ జీవితం పార్లమెంటులోనే గడిచిందని, దాని వల్లే ఈరోజు బీజేపీ ఈ స్థానానికి చేరుకుందని, ఆయనను కూడా మరిచిపోయారా? -
Bank Holidays: జూన్లో 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
Bank Holidays: మే నెల ముగియడానికి 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే నెల జూన్లో 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.12 రోజుల సెలవుల్లో ఆదివారం, 2వ, 4వ శనివారాలు ఉన్నాయి. -
Rs 75 Coin: ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్.. ఆ రోజే రూ.75 నాణెం విడుదల
Rs 75 Coin: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకార్థం రూ.75 నాణేన్ని ముద్రించనున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!