Rakesh Reddy
Author- NTV Telugu-
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేయొచ్చు
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ పోర్టల్గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్ను పరిచయం చేసిన వాట్సాప్.. -
Samyuktha Menon: చీరలో వేరే లెవల్లో ఉన్న విరూపాక్ష బ్యూటీ
-
Whatsapp: వాట్సాప్ సరికొత్త సేవ.. బీమా ప్రీమియం కూడా కట్టుకోవచ్చు
Whatsapp: అన్ని జీవిత బీమా కంపెనీలు తమ వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి ప్రతిరోజూ కొత్త నియమాలు, సౌకర్యాలను అందజేస్తున్నాయి. దీని కింద టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన వినియోగదారులకు కొత్త సేవను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. -
Love Story: రూ.1000ల లవ్ స్టోరీ.. ట్విస్టులే ట్విస్టులు
Love Story: బీహార్లో ఓ విచిత్రమైన ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి, అమ్మాయి సోషల్ మీడియాలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఛాటింగ్ మొదలైంది. తర్వాత ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారు. -
Cab: అది క్యాబా సూపర్ మార్కెటా ? వైఫై నుండి షూ పాలిష్ వరకు అన్ని సౌకర్యాలు.!
Cab: మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే డ్రైవర్లు సమయానికి రావడం లేదని, కారు ఏసీ ఆన్ చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. -
Share Market : బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
Share Market : స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద […] -
Paris Violence: ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
Paris Violence: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. ఆ తర్వాత పోలీసుల చర్యపై ప్రశ్నలు తలెత్తాయి. -
Naukri.com: భారతీయ ఉద్యోగులకు 10శాతం ఇంక్రిమెంట్.. సర్వేలో వెల్లడి
Naukri.com: ఈ సంవత్సరం India Inc. ఉద్యోగులు సగటున 10శాతం ఇంక్రిమెంట్ పొందడంతో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య భారతీయ ఉద్యోగులకు కొంత ఉపశమనం లభించింది. -
Share Market: 2024 నాటికి సెన్సెక్స్ 80,000 దాటుతుంది.. ఇది మోడీ మాయేనా ?
Share Market: మార్కెట్ ప్రస్తుతం ఫుల్ బూమ్ లో ఉంది. అర్థం చేసుకున్నవాడు కోట్లు సంపాదించుకోవచ్చు. అర్థం చేసుకోని వాడికి నష్టాలు తప్పవు. ఈ వారం మొదటి రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ లో భారీ బూమ్ వచ్చి దాదాపు రూ.3.50 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల జేబులోకి చేరాయి. -
Dal: కందిపప్పు ధరలను అదుపు చేసేందుకు.. చర్యలు మొదలెట్టిన ప్రభుత్వం
Dal: కందిపప్పు ప్రతి ఇంటికి నిత్యవసర వస్తువు. ప్రతి ఇంట్లో రోజు పప్పు ఉడకాల్సిందే. ఆవకాయ, నెయ్యి, పప్పు వేసుకుని తింటే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ అదృష్టం సామాన్యులకు దూరమైంది.
తాజావార్తలు
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..