Train : ఈరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో జమ్మూలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జమ్మూలోని కథువాలో రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు అత్యంత వేగంతో నడపడం ప్రారంభించింది.
Indian Air Force : భారత వైమానిక దళం మరోసారి తన సన్నద్ధతను, సత్తాను చాటింది. వైమానిక దళం తన డోర్నియర్ విమానాన్ని సమాచారం అందగానే పంపింది. ఈ విమానం న్యూ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ నుండి వైద్యుల బృందాన్ని హెర్లిప్ట్ చేసింది.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆదివారం ఉదయం బెట్ ద్వారక ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Kolkata : ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్కు కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
Guntur : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
Drugs : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హెడ్క్వార్టర్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్తో కలిసి సంయుక్త ఆపరేషన్లో పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్ నెట్వర్క్ను ఛేదించినట్లు పేర్కొంది.
Multibagger Stock : నిపుణులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడులు ఎక్కువ కాలం ఉంచాలని ఎల్లప్పుడూ సలహా ఇస్తారు. ఇది దీర్ఘకాలంలో మరింత సంపదను సృష్టించగలదు.
West Bengal : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ బృందం మొత్తం ఇంకా పశ్చిమ బెంగాల్కు చేరుకోలేదు. అయితే ఎన్నికలకు ముందు హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున మార్చి 1 నుండి పశ్చిమ బెంగాల్లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ని మోహరిస్తారు.
CM Yogi: లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.