Rakesh Reddy
Author- NTV Telugu-
Holidays : నేటి నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు బంద్
Holidays : నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈరోజు అంటే మార్చి 8న దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. -
GST : రూ.1000 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టే ప్లాన్ ఫెయిల్..ఇంతకీ ఏమైందంటే ?
GST : ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలో రూ. 1,000 కోట్ల విలువైన జీఎస్టీని దొంగిలించడానికి ప్లాన్ చేశారు. అది ఎలా విఫలమైందో తెలుసుకుందాం. జీఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వ్యవస్థను సద్వినియోగం చేసుకుని రూ.1000 కోట్ల మేర ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు. -
Bird Flu : నాగపూర్లో బర్డ్ ఫ్లూ బీభత్సం.. చనిపోతున్న వేలాది కోళ్లు
Bird Flu : మహారాష్ట్రలోని నాగ్పూర్లో గత కొన్ని రోజులుగా కోళ్లు నిరంతరం చనిపోతున్నాయి. ప్రభుత్వ హేచరీ కేంద్రమే ఈ సమస్యతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు పౌల్ట్రీ ఫామ్లో 2650కి పైగా కోళ్లు చనిపోయాయి. -
Lok Sabha Election 2024 : నేడే కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్, శశిథరూర్ లతో కలిపి 40 మంది అభ్యర్థుల పేర్లు
Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 195 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా లోక్సభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయనుంది. -
Rahul Gandhi : వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ.. సీఈసీ సమావేశంలో ఖరారు
Rahul Gandhi : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ స్థానం ఖరారు చేశారు. కాంగ్రెస్ తొలి జాబితాలో రాహుల్ గాంధీ పేరు చేరనుంది. -
Nigeria : షాకింగ్ న్యూస్.. మహిళలు, పిల్లలు సహా 200 మంది కిడ్నాప్
Nigeria : నైజీరియాలో హింసాకాండ కారణంగా నిరాశ్రయులైన కనీసం 200 మందిని చాద్తో సరిహద్దు దగ్గర కట్టెల కోసం వెతుకుతున్నప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు అపహరించారు. -
Maha Shivratri : శివరాత్రి పూజా విధానం.. శుభ సమయం ఇదే
Maha Shivratri : మహాశివరాత్రి పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. దీంతో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూజ సమయంలో శివుడికి పలు పదార్థాలను నైవేద్యంగా అందిస్తారు. -
Half Day Schools: మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు.. సర్క్యులర్ జారీ
Half Day Schools: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
Indigo : విమానం సీటు పై కనిపించని కుషన్లు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Indigo : ప్రస్తుతం ఇండిగో విమానంలో కుషన్ లేకుండా సీటు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. -
Bengaluru Cafe Blast : బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. మసీదుతో సంబంధం.. ఎన్ఐఏకు భారీ ఆధారాలు
Bengaluru Cafe Blast : బెంగళూరు కేఫ్లో పేలుడు నిందితుడి ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో నిందితుడు టోపీ పెట్టుకుని బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!