Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది.
Netanyahu : ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్కు మరో సమస్య తలెత్తింది. మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) తన ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భయపడుతోంది.
Accident : కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలాతో పాటు మరో తొమ్మిది మంది ఆర్మీ సభ్యులు మరణించారని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు.
HimachalPradesh : స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోని కొన్ని ప్రాంతాలకు కనీస సౌకర్యాలు లేవు. కానీ క్రమంగా మోడీ ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది.
Earthquake: మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Supreme Court: వీవీప్యాట్కు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలని కోర్టు ఎన్నికల కమిషన్కు సూచించింది.
Tamil Nadu : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల పై ఈసీకి ఫిర్యాదు నమోదైంది. ఏప్రిల్ 19న ఓటింగ్ రోజున డెలివరీ బాయ్లను నియమించుకున్నందుకు ఎన్నికల కమిషనర్ సమాధానాలు కోరారు.
Raj Kundra : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
Noida : గ్రేటర్ నోయిడాలోని దాద్రీలో డ్రగ్స్ ఫ్యాక్టరీని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.