Shaykh Ismail : 40 ఏళ్లుగా హజ్ యాత్రికులకు ఉచితంగా టీ, కాఫీలు అందిస్తున్న ఇస్మాయిల్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaykh Ismail : సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఉమ్రా, హజ్ యాత్రకు వచ్చే యాత్రికులకు ఉచితంగా టీ, కాఫీ అందించిన షేక్ ఇస్మాయిల్ అల్-జైమ్ మరణించారు. ప్రజలు తరచుగా సోషల్ మీడియాలో షేక్ ఇస్మాయిల్ వీడియోలు, చిత్రాలను పోస్ట్ చేస్తారు. అతన్ని ‘ప్రవక్త అనుచరుల హోస్ట్’ అని కూడా పిలుస్తారు.
Uncle Ismail Abu Al-Saba, who was known for distributing free coffee & tea to visitors and pilgrims in the Quba area of Madinah for 50 years, passed away today aged around 96.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
He would say:
If I don’t busy and work myself for Allah, my heart will not be at ease"
الله يرحمه pic.twitter.com/4E1ApGNKpP
— Haramain Archive (@muslimmakkah) April 16, 2024
షేక్ ఇస్మాయిల్ 40 ఏళ్లుగా మదీనాకు వచ్చే ప్రజలకు ఉచితంగా టీ, కాఫీలు అందిస్తున్నారు. అయితే 96 ఏళ్ల వయసులో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణానంతరం చాలా మంది సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. అతని మంచి పనులను గుర్తు చేసుకున్నారు.. క్షమించమని ప్రార్థించారు.
The death of Sheikh Ismail Al-Zaim Abu Al-Sabaa, at the age of 96 years. He was known for his charitable work & for distributing tea, coffee,milk & dates to pilgrims and Umrah performers daily for free in Medina for more than 40 years.
اِنّا لِلّهِ وَاِنّا اِلَيْهِ رَاجِعُون pic.twitter.com/c8cMZHPmUY
— The Holy Mosques (@theholymosques) April 16, 2024
షేక్ ఇస్మాయిల్ ఎవరు?
షేక్ ఇస్మాయిల్ అల్-జైమ్ అబు అల్-సబా సిరియాలోని హమా నగరంలో జన్మించాడు. కానీ దశాబ్దాల క్రితం అతను మదీనాకు వచ్చి ఇక్కడ నివసించడం ప్రారంభించాడు. సిరియన్ మూలానికి చెందినప్పటికీ, ప్రజలు అతన్ని ‘ప్రవక్త అనుచరులకు అతిధేయుడు’ అని పిలిచేవారు. ప్రతిరోజూ సుమారు 300 మందికి కాఫీ, నీరు, ఖర్జూరం, అల్లం, టీ, పాలు, బ్రెడ్తో సహా ఉచిత ఆహారాన్ని అందించడంలో షేక్ ఇస్మాయిల్ ప్రసిద్ధి చెందారు. అతను ప్రవక్త మసీదు దగ్గర ప్లాస్టిక్ కుర్చీలో కూర్చునేవాడు. అతని ముందు టీ, కాఫీతో పాటు స్వీట్లు, ఖర్జూరాల ప్లేట్లు ఉన్న టేబుల్ ఉంది. చాలా ఇంటర్వ్యూలలో షేక్ తాను అల్లా కోసం సేవ చేస్తున్నానని .. ఎవరి నుండి డబ్బు తీసుకోకుండానే చెప్పాడు. ఈ పనిలో అతనితో పాటు, అతని కొడుకులు కూడా అతనికి సహాయం చేయడం కనిపించింది. ఈ పనిలో తనను తాను బిజీగా ఉంచుకోకపోతే తన మనసుకు సంతోషం తప్పదని షేక్ చెప్పేవాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?