Rakesh Reddy
Author- NTV Telugu-
Nigeria Blasts : ఆత్మాహుతి దాడులతో వణికిపోయిన నైజీరియా.. 19 మంది మృతి, 42 మందికి పైగా గాయాలు
Nigeria Blasts : ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోయింది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 19 మంది చనిపోగా, 42 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. -
Collapse: ఢిల్లీ తర్వాత గుజరాత్ లో భారీ ప్రమాదం.. కూలిన రాజ్కోట్ ఎయిర్ పోర్టు టెర్మినల్
Collapse: గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా రాజ్కోట్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల పైకప్పు కూలింది. -
ICC Final : ఐసీసీ ఫైనల్స్లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
ICC Final : ఇంగ్లండ్ను ఓడించి టీ20 ప్రపంచకప్లో భారత జట్టు మూడోసారి ఫైనల్కు చేరుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ గెలుచుకున్న తర్వాత, ఆ జట్టు టీ 20 ఫార్మాట్లో రెండో ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది. -
NEET Paper Leak : నీట్ వివాదం.. జార్ఖండ్లో జర్నలిస్టు అరెస్ట్.. గుజరాత్లోని ఏడు చోట్ల దాడులు
NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ చర్యలు కొనసాగిస్తోంది. జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన ఓ జర్నలిస్టును సీబీఐ శనివారం అరెస్టు చేసింది. -
Delhi Rains : ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మృతి
Delhi Rains : ఢిల్లీలో శుక్రవారం కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. ఢిల్లీలో వర్షం పడినప్పుడు ప్రజలు మొదట ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఇంత విపత్తు సృష్టిస్తుందని వాళ్లు ఊహించి ఉండరు. -
Ladakh : లడఖ్లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు మృతి
Ladakh : లడఖ్లోని నదిలో ప్రాక్టీస్ చేస్తున్న సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. సైనికులు నదిలో ట్యాంక్తో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి ఐదుగురు సైనికులు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. -
Tamilnadu : తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
Tamilnadu : తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూర్లోని పటాకుల ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. -
Ind v/s SA : మహిళల టెస్టులో తొలిసారిగా 600 పరుగులు.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రపంచ రికార్డు
Ind v/s SA : దక్షిణాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల టెస్టులో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది. -
Delhi Rains : ఢిల్లీలో కుండపోత వాన.. ఎయిమ్స్లో మూడపడిన ఆపరేషన్ థియేటర్లు
Delhi Rains : ఢిల్లీలో తొలి రుతుపవనాల ప్రభావం ఎయిమ్స్పై కూడా కనిపించింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్లోని ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. -
JDU Meeting : నేడు ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న నితీశ్ కుమార్
JDU Meeting : లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!