Srilanka : శ్రీలంకలో 200 మంది విదేశీయులు అరెస్ట్.. ఎక్కువ మంది భారతీయులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka : ఆన్లైన్ మనీ మోసం ఆరోపణలపై శ్రీలంక పోలీసులు దాదాపు 200 మంది విదేశీ పౌరులను అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. బ్రిటన్, దుబాయ్, భారత్లోని బ్యాంకు ఖాతాల్లో మోసపూరిత నిధులు జమ అయినట్లు కూడా నేర పరిశోధన విభాగం గుర్తించింది. అరెస్టయిన వారిలో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ పౌరులు ఉన్నారని, అయితే భారతీయ పౌరుల సంఖ్య ఎక్కువగా ఉందని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది.
60 మంది భారతీయులు అరెస్టు
ఇటీవల శ్రీలంకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ ఫైనాన్షియల్ స్కామ్ ఆరోపణలపై 60 మంది భారతీయులను అరెస్టు చేసింది. జూన్ 27న కొలంబోలోని శివారు ప్రాంతాలైన మడివేలా, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుండి పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
Read Also:MODI: “140 కోట్ల మంది దేశప్రజలు మీ అద్భుత ఆటతీరుకు గర్వపడుతున్నారు”..ఇండియా టీం పై మోడీ ప్రశంసలు
దాడిలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం
ఈ దాడిలో 135 మొబైల్ ఫోన్లు, 57 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్ఎస్పీ నిహాల్ తల్దువా తెలిపారు. సోషల్ మీడియా ద్వారా నగదు ఇస్తామని ఎవరైనా ప్రలోభపెట్టారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ సంబంధాలు
నెగొంబోలోని ఒక విలాసవంతమైన ఇంటిపై దాడిలో సీఐడీ ముఖ్యమైన ఆధారాలను కనుగొన్నారు. దీని ఆధారంగా గతంలో 13 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో 57 ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నెగొంబోలో మరో 19 మందిని అరెస్టు చేశారు. దీని తరువాత దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అంతర్జాతీయ సంబంధాలు కూడా బహిర్గతమయ్యాయి.
Read Also:ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు పటాపంచలై.. సర్వ సంపన్నులవుతారు
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!