Rakesh Reddy
Author- NTV Telugu-
Bangladesh : బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ..ఆరుగురు మృతి, 100 మందికి గాయాలు
Bangladesh : బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ప్రదర్శన హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల వ్యవస్థను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. -
Pakistan : పాకిస్థాన్లో ఉగ్రదాడి.. ఎనిమిది మంది సైనికులు, 10మంది ఉగ్రవాదులు మృతి
Pakistan : పాకిస్థాన్లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులతో సహా కనీసం 15 మంది మరణించారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం కూడా ప్రకటించింది. -
Bank, Share Market Holiday: నేడు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవు.. కారణం ఇదే !
ఈరోజు మీకు ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే అటుగా వెళ్లకండా. ఈ రోజు మీ బ్యాంక్ సంబంధిత పని కాకపోవచ్చు. -
IPS Rashmi : నిన్న ఐఏఎస్ పూజ నేడు ఐపీఎస్ రష్మీ.. చీకటి వ్యవహరాలు జరుపుతున్న ఆమె భర్త
IPS Rashmi : ఐఏఎస్ పూజా ఖేద్కర్, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ తర్వాత ఇప్పుడు ఐపీఎస్ రష్మీ కరాండీకర్ వార్తల్లో నిలిచారు. తన భర్త చేసిన చీకటి దోపిడీ కారణంగా ఆమె వెలుగులోకి వచ్చింది. -
Uttarpradesh : ఆస్తి వివాదం.. పోలీస్ స్టేషన్లోనే తల్లికి నిప్పు పెట్టిన కొడుకు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఓ కొడుకు తన తల్లిని పోలీస్ స్టేషన్లోనే నిప్పంటించిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మంటల్లో తీవ్రంగా కాలిపోయిన మహిళ, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
Donal Trump : ట్రంప్పై దాడిలో ఇరాన్ ప్రమేయం ?
Donal Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం ఎన్నికల ర్యాలీలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులు కావస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. -
Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క
Uttarpradesh : లక్నోలోని రహీమాబాద్ ప్రాంతంలోని మావైకల గ్రామంలో మంగళవారం ఉదయం ఒక సోదరుడు, సోదరి సహా ఆరుగురిపై నక్క దాడి చేసి గాయపరిచింది. -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో తుఫాను బీభత్సం.. 35 మంది మృతి.. 230మందికి గాయాలు
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోగా, 230 మంది గాయపడ్డారు. నంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో 400కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని ఖామా ప్రెస్ నివేదించింది. -
Haryana : పంజాబ్ రైతులను ఢిల్లీకి రాకుండా ఆపినందుకు ఆరుగురికి శౌర్య పతాకాలు
Haryana : ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 'చలో ఢిల్లీ' ఉద్యమం ద్వారా పంజాబ్ రైతులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, హర్యానా పోలీసు అధికారులు, సైనికులు వారిని సరిహద్దులో అడ్డుకున్నారు. -
Oil Tanker Capsized : ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..13 మంది భారతీయులు గల్లంతు
Oil Tanker Capsized : ఒమన్ తీరంలో పెను ప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో 13 మంది భారతీయులతో సహా 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు.
తాజావార్తలు
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
-
Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
-
Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!