NTV WebDesk
Author- NTV Telugu-
ICC ODI World Cup 2023: గుడ్ న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్స్ విడుదలకు డేట్ ఫిక్స్
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్కు సంబంధించిన మ్యాచ్ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. -
Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Yamudu Telugu Movie First Glimpse: నిజానికి తెలుగు సినిమాల్లో యముడి కేరెక్టర్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికే తెలుగులో యముడు, యమలోకం బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కొన్ని యముడి సినిమాలు అయితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు కూడా సాధించి పెట్టాయి. అంతేకాదు సంబంధం లేకపోయినా సూర్య సింగం సినిమాకు యముడు టైటిల్ పెడితే […] -
Gidugu Rudraraju: మణిపూర్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు..
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. -
Rithu Chowdary: లవ్లో ఫెయిలైన జబర్దస్త్ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!
Rithu Chowdary Love Failure: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ భామ ముందు సీరియల్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుని తర్వాత జబర్దస్త్ కి వచ్చి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ అయ్యేలా అనేక స్కిట్స్ లో కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తోంది. […] -
Rajinikanth: కావ్య పాప పడే బాధను చూడలేక పోతున్నా..
జైలర్ ఆడియో లంచ్లో తలైవా మాట్లాడుతూ.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు. -
Ms Dhoni: ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియర్ లీగ్.. రిజిస్ట్రేషన్స్ షూరు..!
ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది. -
Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?
Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్లో కనిపించకుండా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ చెల్లించేలా […] -
Bro Movie: బ్రో సినిమాకి త్రివిక్రమ్ కంటే ముందు అనుకున్న డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?
Sai Madhav Burra was replaced by Trivikram for Bro Movie: పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘బ్రో’ సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమాను పవన్తో చేయాలని డైరెక్టర్ సముద్రఖనికి సూచించింది, కాంబినేషన్లు సెట్ చేసింది అందరూ గురూజీగా పిలుచుకునే త్రివిక్రమ్. ఈ విషయాన్ని సముద్రఖని ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తమిళ్ లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా అనిపించే […] -
MP Nandigam Suresh: సీఎం జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు ఉన్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. -
Boora Narsaiah Goud: రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతే పట్టించుకోవా..
తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!