Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - Lakshmi Narayana

Lakshmi Narayana

Author- NTV Telugu
    • డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్
      Top Story

      డ్రాగా ముగిసిన భారత్ – న్యూజిలాండ్ టెస్ట్

      న్యూజిలాండ్‌, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన కాన్పూర్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. పదో వికెట్‌ తీయడంలో భారత బౌలర్లు…విఫలం కావడం కారణంగా.. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా మారిపోయింది. చివరి వరకు గెలుస్తుందనుకున్న… మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కారణంగా దూరం అయింది. ఇండియా విజయాన్ని న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర, అజాజ్ పటేల్‌ అడ్డుకున్నారు. న్యూజిలాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగా… ఆ చివరి పదో వికెట్‌ తీయడం […]
    • ప్రేయసి మిథాలితో శార్దూల్‌ ఠాకూర్‌ ఎంగేజ్‌మెంట్‌..
      Top Story

      ప్రేయసి మిథాలితో శార్దూల్‌ ఠాకూర్‌ ఎంగేజ్‌మెంట్‌..

      టీమిండియా ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అవును… టీమిండియా జట్టు లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ గా ఉన్న ఈ ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌… త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్న నాటి ప్రెండ్‌, ప్రియురాలు మిట్టాలీ పరూల్కర్‌ తో నిశ్చితార్థం చేసుకున్నాడు శార్దూల్‌ ఠాకూర్‌. ముంబై లోని తన నివాసం లో అతి కొద్ది మంది ఆత్మీయ బంధువుల మధ్య ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌…. ఎంగేజ్‌ మెంట్‌ […]
    • ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు : చంద్రబాబుకు జగన్ కౌంటర్
      ఆంధ్రప్రదేశ్

      ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు : చంద్రబాబుకు జగన్ కౌంటర్

      చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు అని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. గతంలో కంటే… ఇప్పుడు వరద బాధితులకు తొందరగా సహాయాన్ని అందించగలిగారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని… గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని చంద్రబాబుకు చురకలు అంటించారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని… గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని ఫైర్‌ […]
    • ప్రారంభమైన తెలంగాణ కేబినేట్‌ భేటీ..వీటిపైనే చర్చ
      Top Story

      ప్రారంభమైన తెలంగాణ కేబినేట్‌ భేటీ..వీటిపైనే చర్చ

      తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినేట్‌ సమావేశం.. ప్రగతి భవన్‌ లో జరుగుతోంది. అయితే.. ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి ధాన్యం కొనుగోలు పై ముఖ్యంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. యాసంగి లో వరి సాగు, కొత్త వరైటీ , ప్రత్యామ్నాయ పంటల పై కూడా చర్చ జరుగనున్నట్లు […]
    • గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !
      తెలంగాణ

      గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !

      చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అస్సలు వదలడం లేదు. కొత్తగా రూపాంతరం చెంది ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 43 మంది విద్యార్థులు,ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ పాఠశాలలో ఏకంగా 520 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే… నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 43 మంది విద్యార్థులు, […]
    • ఒమిక్రాన్‌ వేరియంట్‌ : కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే !
      Top Story

      ఒమిక్రాన్‌ వేరియంట్‌ : కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే !

      ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇండియాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి. ఇక తాజాగా ఎయిర్‌ పోర్టుల్లో కొత్త వేరియంట్‌ పై కేంద్రం గైడ్‌ లైన్స్‌ కూడా విడుదల చేసింది. ఒమిక్రాన్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తే… టెస్టింగ్‌ తప్పని సరి అని కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ తో సంబంధం లేకుండా… ఎయిర్‌ పోర్ట్‌ లో టెస్టింగ్స్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఎయిర్‌ పోర్ట్‌ […]
    • జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండి : వైఎస్ షర్మిల
      Top Story

      జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండి : వైఎస్ షర్మిల

      జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండని… సీఎం కేసీఆర్‌ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్‌ అయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవని… బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదని… దీంతో జనం పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పారాసిటమోల్ వేసుకుంటే సరిపోతుందని… ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ […]
    • టీఆర్‌ఎస్‌లో అందరూ భజన పరులే : ఈటల రాజేందర్
      తెలంగాణ

      టీఆర్‌ఎస్‌లో అందరూ భజన పరులే : ఈటల రాజేందర్

      టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు […]
    • మరియమ్మ లాకప్‌డెత్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..
      తెలంగాణ

      మరియమ్మ లాకప్‌డెత్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..

      మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ మృతి పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హై కోర్టు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే.. జరుగుతోందని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్‌ మృతి పై విచారణ ముగించిన హై కోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. మరియమ్మ కస్టోడియల్‌ మృతి పై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం […]
    • LIVE : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
      Top Story

      LIVE : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

    ←1…4748495051…347→

తాజావార్తలు

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

  • CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..

  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions