YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
Yv Subbareddy Hot comments on amravati yatra
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అక్టోబర్ 15, శనివారం విశాఖ గర్జన జరగనుంది. ప్రజాసంఘాలు, అధికార వైసీపీ నేతలు విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలన్నారు. వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే మూడురాజధానులకు మద్దతు ఇస్తున్నామన్నారు.
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
Read Also: Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?
అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పాలనా రాజధాని రావాలి. దేశంలో ప్రముఖ నగరంగా విశాఖ వుంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకుని పాలన కొనసాగిస్తే బావుంటుంది… అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి నిరసన తెలపాలని జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జన చేపట్టాం..దీనికి వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం.. దానిలో భాగంగా ర్యాలీని విజయవంతం చేయాలని భావిస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతికి మేం ఏ కోశానా వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో జరిగే ర్యాలీకి పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నాయన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని తీరతామన్నారు. ప్రజల మనోభావాలను యాత్ర నిర్వాహకులు గౌరవించాలన్నారు.
Read Also: Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!