YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yv Subbareddy Hot comments on amravati yatra
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అక్టోబర్ 15, శనివారం విశాఖ గర్జన జరగనుంది. ప్రజాసంఘాలు, అధికార వైసీపీ నేతలు విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలన్నారు. వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే మూడురాజధానులకు మద్దతు ఇస్తున్నామన్నారు.
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
Read Also: Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?
అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పాలనా రాజధాని రావాలి. దేశంలో ప్రముఖ నగరంగా విశాఖ వుంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకుని పాలన కొనసాగిస్తే బావుంటుంది… అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి నిరసన తెలపాలని జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జన చేపట్టాం..దీనికి వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం.. దానిలో భాగంగా ర్యాలీని విజయవంతం చేయాలని భావిస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతికి మేం ఏ కోశానా వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో జరిగే ర్యాలీకి పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నాయన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని తీరతామన్నారు. ప్రజల మనోభావాలను యాత్ర నిర్వాహకులు గౌరవించాలన్నారు.
Read Also: Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..