YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yv Subbareddy Hot comments on amravati yatra
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అక్టోబర్ 15, శనివారం విశాఖ గర్జన జరగనుంది. ప్రజాసంఘాలు, అధికార వైసీపీ నేతలు విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలన్నారు. వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే మూడురాజధానులకు మద్దతు ఇస్తున్నామన్నారు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
Read Also: Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?
అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పాలనా రాజధాని రావాలి. దేశంలో ప్రముఖ నగరంగా విశాఖ వుంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకుని పాలన కొనసాగిస్తే బావుంటుంది… అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి నిరసన తెలపాలని జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జన చేపట్టాం..దీనికి వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం.. దానిలో భాగంగా ర్యాలీని విజయవంతం చేయాలని భావిస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతికి మేం ఏ కోశానా వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో జరిగే ర్యాలీకి పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నాయన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని తీరతామన్నారు. ప్రజల మనోభావాలను యాత్ర నిర్వాహకులు గౌరవించాలన్నారు.
Read Also: Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!