Sc Cell Action Plan: వైసీపీ ఎస్సీ సెల్ కసరత్తు.. త్వరలో ఆత్మీయ సమ్మేళనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైఎస్ జగన్ (Cm Jaganmohan Reddy) ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్సీ సామాజిక వర్గాలను కన్సాలిడేట్ చేసే కసరత్తు ప్రారంభించింది వైసీపీ. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల (Sajjala Ramakrishna Reddy) నేతృత్వంలో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎస్సీ సెల్ అధ్యక్షులు నందిగం సురేష్ (Nandigam suresh), జూపూడి ప్రభాకర్, మంత్రి పినిపె విశ్వరూప్ హాజరయ్యారు.
DK Aruna : యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు
Also Read
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
ఎస్సీ సెల్ అధ్యక్షుడు నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఎస్సీ సెల్ నేతృత్వంలో కార్యాచరణ సిద్ధం అవుతోందన్నారు. వారం, పదిరోజుల్లో ఎస్సీ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం అన్నారు ఎంపీ సురేష్. ఈ నెలాఖరులోపు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేస్తాం. ఎవరైనా దళితుడిగా పుట్టాలను కుంటారా అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు.
వచ్చే రెండు, మూడు నెలల పాటు ఇద్దరు అధ్యక్షులం అంతా రాష్ట్ర స్థాయి పర్యటన చేస్తాం అన్నారు. ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఈ వర్గాలకు చేసిన ప్రయోజనాలను వివరిస్తాం అన్నారు నందిగం సురేష్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీలకు అన్ని పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలే కారణం. అందుకే తన మంత్రివర్గంలో, స్థానిక సంస్థల పదవుల్లో వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడంలో దేశంలోనే జగన్ ముందువరుసలో వున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..