DK Aruna : యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు
BJP National Vice President D.K Aruna Fired On CM KCR.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు దఫాలుగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి భువనగిరి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. రెండు దశల ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి అయ్యే సరికి కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులను విమర్శిస్తున్నారని, బీజేపీ నేతలను తిడితే.. పార్టీ ఎదుగుదల ఆగదని ఆమె అన్నారు.
Etela Rajender : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
బంగారు గడ్డపై ఏ ఒక్కరికి అయినా రెండు పడకల ఇల్లు దక్కిందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని, యాదాద్రి నరసింహ స్వామినే మోసం చేసే ఘనుడు కేసీఆర్ అంటూ ఆమె విమర్శించారు. యాదాద్రి ఆలయం చూస్తే కన్నీళ్లు వచ్చాయని, 150 కుటుంబాలను కేసీఆర్ మోసం చేశారని, 150 కుటుంబాలను రోడ్డుపై పడేయమని నరసింహ స్వామి చెప్పారా అని ఆమె మండిపడ్డారు. యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు అంటూ ఆమె ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో