Kadapa: దైవ సన్నిధిలో పేకాట.. 10 మందిని అరెస్ట్!
- కడప జిల్లా మైదుకూరులో దైవసన్నిధిలో పేకాట..
- పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసిన పోలీసులు..
- 8 మంది పరార్, మరో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa: కడప జిల్లా మైదుకూరు మండలం భైరవకోనలోని దైవసన్నిధిలో పేకాట ఆడుతున్న 19 మంది పేకాట రాయుళ్లలో 10 మందిని స్థానికులు గుర్తించి, మైదుకూరు అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1.57 లక్షల నగదుతో పాటు పేక ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Shobhita Dhulipala: నాగచైతన్య కోసం వంటలక్కగా మారిన శోభిత
Also Read
కాగా, ఈ దాడిలో 8 మంది పేకాటరాళ్లు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని ఇంకా అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను పెంచి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..