Kadapa: దైవ సన్నిధిలో పేకాట.. 10 మందిని అరెస్ట్!
- కడప జిల్లా మైదుకూరులో దైవసన్నిధిలో పేకాట..
- పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసిన పోలీసులు..
- 8 మంది పరార్, మరో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa: కడప జిల్లా మైదుకూరు మండలం భైరవకోనలోని దైవసన్నిధిలో పేకాట ఆడుతున్న 19 మంది పేకాట రాయుళ్లలో 10 మందిని స్థానికులు గుర్తించి, మైదుకూరు అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1.57 లక్షల నగదుతో పాటు పేక ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Shobhita Dhulipala: నాగచైతన్య కోసం వంటలక్కగా మారిన శోభిత
Also Read
కాగా, ఈ దాడిలో 8 మంది పేకాటరాళ్లు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని ఇంకా అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను పెంచి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!