Extramarital Affair: వివాహేతర సంబంధం.. సినిమాని మించిన త్రిల్లర్ క్రైమ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Killed Her Husband For Extramarital Affair: వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ అత్యంత కిరాతకానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసుందామనుకొని, అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై తన భర్త మరో మహిళతో పారిపోయాడని కట్టుకథ అల్లింది. కేసుని తప్పుదోవ పట్టించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరికి.. పోలీసులకు అడ్డంగా బుక్కైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని వలందపేటలో పోలమ్మ అనే మహిళ తన ఐదురు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి ఉంటోంది. పోలమ్మకు రెండస్తుల ఇల్లు ఉంది. తన మూడో కుమారుడైన పైడిరాజుకి జ్యోతి అనే మహిళతో పెళ్లి చేసింది. వీళ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
Actor Vijayakumar: ఆత్మహత్యాయత్నం కేసులో నిర్ధోషిగా మలయాళ నటుడు విజయకుమార్
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
కట్ చేస్తే.. జ్యోతికి విశాఖ అప్పుఘర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉంది. తనకు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఉద్యోగం వచ్చిందని నమ్మించి, అక్కడ అద్దె ఇల్లు తీసుకొని, నూకరాజుతో రాసలీలలు కొనసాగించింది. ప్రియుడి మోజులో మునిగిన జ్యోతి.. అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. అందుకు అడ్డుగా ఉన్న తన భర్తని హతమార్చాలని నిర్ణయించింది. ప్లాన్ ప్రకారం.. డిసెంబర్ 29న రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పైడిరాజుకి పెట్టింది. అది తిన్న తర్వాత స్పృహ తప్పిన పైడిరాజు తలపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో, అతడు మరణించాడు. ఆ మృతదేహాన్ని డిసెంబర్ 30న ప్రియుడు శ్రీనివాసరావు, అతని కజిన్ భూలోక సాయంతో శ్మశానవాటికలో దహనం చేసింది. అదే రోజు రాత్రి తన భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళతో తన భర్త వెళ్లిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే.. దివ్య అనే మహిళతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి, తన కోసం వెతకొద్దని చెప్పించింది కూడా!
Babar Azam: బాబర్ ఆజంపై కొరడా.. కెప్టెన్సీ నుంచి తొలగింపు?
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా.. పోలీసులకు జ్యోతిపై అనుమానం వచ్చింది. కేవలం 8వ తరగతి చదువుకున్న ఆమెకి, సీబీఐ ఆఫీస్లో ఉద్యోగం ఎలా వచ్చిందనే సందేహం కలిగింది. వాళ్లు కార్యాలయానికి వెళ్లి విచారించగా, జ్యోతి తమ వద్ద పని చేయట్లేదని చెప్పారు. దీంతో.. జ్యోతిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. తనకు శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉందని, అతనితో కలిసి జీవించడం కోసమే తాను తన భర్తను హతమార్చానని జ్యోతి నేరం ఒప్పుకుంది. పైడిరాజు హత్యకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!