What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం.. ఉదయం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో ఈ ఒప్పందం.. కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. విశాఖను కృత్రిమ మేధా నగరంగా రూపొందించడంలో తొలి అడుగు.. ఏపీని కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు చర్యలు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం..
* నేడు విశాఖలో మంత్రి సంధ్యారాణి పర్యటన.. kGHలో చికిత్స పొందుతున్న కురుపాం ఆశ్రమ పాఠశాల విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి..
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
* నేడు రాజమండ్రికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాక.. ఉదయం 8:30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కిరణ్ కుమార్.. ఉదయం 9 గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్లోని బీజేపీ కార్యాలయంలో జరగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్న మాజీ సీఎం..
* నేడు ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్..
* నేడు విజయవాడ మెట్రోకు టెండర్లు.. రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లు పిలుపు.. ఏలూరు, బందరు రోడ్ రెండు కారిడార్లకు కలిపి సింగిల్ టెండర్.. టెండర్లలో పాల్గొననున్న బడా కంపెనీలు.. ప్రీ బిడ్డింగ్ మీటింగ్లో పాల్గొననున్న 10కి పైగా కంపెనీలు.. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగనున్న కంపెనీలు..
* నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు.. నీల్వాయిలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న రామచందర్ రావు..
* నేడు రైతులకు వేరుశనగా విత్తనాల పంపిణీ.. సచివాలయంలో ప్రారంభించనున్న మంత్రి తుమ్మల.. ఈరోజు 8 జిల్లాల్లో 100 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా.. రైతు వేదికల దగ్గర పంపిణీ చేయనున్న ప్రజాప్రతినిధులు..
* తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఏపీలో ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకతో తలపడబోతున్న న్యూజిలాండ్.. మధ్యాహ్నం 3 గంటలకి కొలంబోలో మ్యాచ్..
* నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ.. స్కాట్లండ్ జోడితో తలపడనున్న సాత్విక్ జోడీ..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!