Chandrababu: ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
- మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు నిజం చెబుతున్నాం..
- ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
- ప్రజలు పరిస్థితి అర్థం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియాలి.. 11,114 కోట్లు స్టీల్ ప్లాంట్ కు, పోలవరానికి 12,750 కోట్లు, అమరావతికి అప్పుగా 15 వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అని ఆయన పేర్కొన్నారు. వాటిని తక్షణం పూర్తి చేయాలి.. అక్కడి నుంచి నిధులు మళ్లించలేను అన్నారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెబుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read Also: Ambati Rambabu: అప్పుల పేరుతో చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదు..
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, రైతుకు అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి ఐదేళ్ల విలువైన సమయం పోయింది.. 2019 నాటికి ఉన్న వృద్ధిరేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది అన్నారు. రూ. 9.5 లక్షల అప్పుకి వడ్డీ కట్టాలి, అసలు చెల్లించాలని వెల్లడించారు. ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని పేర్కొన్నారు. ఇప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. జరిగిన డ్యామేజ్ తో నాకేం సంబంధమని సామాన్య పౌరుడు ఆలోచిస్తాడు.. అలా ఆలోచించడం లోనూ తప్పులేదన్నారు. అందుకే వారికి అన్ని విషయాలు చెబుతున్నాం.. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!