Chandrababu: ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
- మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు నిజం చెబుతున్నాం..
- ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే పథకాలు అమలు చేస్తాం..
- ప్రజలు పరిస్థితి అర్థం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నీతి ఆయోగ్ నివేదికపై మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే కిందకు పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియాలి.. 11,114 కోట్లు స్టీల్ ప్లాంట్ కు, పోలవరానికి 12,750 కోట్లు, అమరావతికి అప్పుగా 15 వేల కోట్ల రూపాయలు ఇప్పించారు అని ఆయన పేర్కొన్నారు. వాటిని తక్షణం పూర్తి చేయాలి.. అక్కడి నుంచి నిధులు మళ్లించలేను అన్నారు. మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజం చెబుతున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Read Also: Ambati Rambabu: అప్పుల పేరుతో చంద్రబాబు పథకాలు అమలు చేయడం లేదు..
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, రైతుకు అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి ఐదేళ్ల విలువైన సమయం పోయింది.. 2019 నాటికి ఉన్న వృద్ధిరేటు కొనసాగి ఉంటే రాష్ట్ర సంపద పెరిగేది అన్నారు. రూ. 9.5 లక్షల అప్పుకి వడ్డీ కట్టాలి, అసలు చెల్లించాలని వెల్లడించారు. ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలని పేర్కొన్నారు. ఇప్పుడే అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం.. జరిగిన డ్యామేజ్ తో నాకేం సంబంధమని సామాన్య పౌరుడు ఆలోచిస్తాడు.. అలా ఆలోచించడం లోనూ తప్పులేదన్నారు. అందుకే వారికి అన్ని విషయాలు చెబుతున్నాం.. సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!