Stray Dog Attacks: హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. అక్కడ ఇప్పడికే ముగ్గురు మృతి.. వందల మందికి గాయాలు..!
- పార్వతీపురం మన్యం జిల్లాలో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు..
- జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం..
- వీధికుక్కల దాడిలో తాజాగా వృద్ధురాలు మృతి..
- ఏడాదిలో ముగ్గురు మృతి.. వందలాది మందికి గాయాలు..
Stray Dog Attacks: వీధి కుక్కలు పెట్రేగి పోతున్నాయి.. ఊరు.. వాడ.. పల్లె.. పట్నం అని తేడా లేకుండా.. వీధిలోకి వస్తే చాలు.. అవే దర్శనమిస్తున్నాయి.. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అని.. కుక్కలు కనిపిస్తేనే హడలిపోతున్నారు.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లా జీఎం వలస మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో కుండెన పారమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బహిర్భూమికి వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి పొలాల్లోనే చంపేశాయి.
Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్
Also Read
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
అయితే, వెంకటాపురం, బాసంగి గ్రామాలలో ఈ ఏడాదిలోనే కుక్కలు కరిచి ముగ్గురు మృతి చెందారు.. ఇప్పటి వరకు ఇద్దరు వృద్ధులు, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. వందల మంది ప్రజలు తీవ్రగాయాలకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు.. కుక్కల బెడదతో.. పొలాల్లోనికి వెళ్లాలంటేనే గ్రామ ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామాలను కుక్కల బారి నుండి రక్షించాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో