Vizag Temple Business: NTV ఎఫెక్ట్: నమూనా మందిరం నిర్వాహకుల బాగోతం బట్టబయలు
- విశాఖ: దేవుడి పేరుతో వ్యాపారం.. ఎన్టీవీ కథనాలపై స్పందించిన అధికారులు..
- అయోధ్య రామ మందిరం నమూనా నిర్వాహకులకు చెక్ పెట్టిన పోలీసులు..
- దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు..
- రామ మందిరం నమూనా సెట్ ను తొలగించాలని ఆదేశం, సర్దేసుకుంటున్న నిర్వాహకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Temple Business: విశాఖపట్నంలోని అయోధ్యా రామ్ నమూనా మందిరం నిర్వాహకులకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. దేవుడి పేరుతో కమర్షియల్ గా వ్యాపారం చేస్తూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు స్పందించి.. ఆ నమూనా మందిరం సెట్ను వెంటనే తొలగించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్వాహకులు నమూనా సెట్ కు సంబంధించిన సామాన్లను సర్థేసుకుంటున్నారు. కాగా, దేవుని పేరుతో జరుగుతున్న ఈ వ్యాపార బాగోతాన్ని ఎన్టీవీ తెలుగు వరుస కథనాల రూపంలో బహిర్గతం చేయడంతో.. ఈ కథనాల ప్రభావంతో నిర్వాహకుల అసలు రంగు బయటపడింది.
Read Also: Nara Rohith : నారావారి అబ్బాయ్ సినిమాకు ‘హాట్ స్టార్’ భారీ ప్రైజ్
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ఇక, కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు, వాటిని పెట్టుబడుల పేరిట మోసం చేసినట్లు తాజాగా, వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దుర్గాప్రసాద్ అనే నిర్వాహకుడు భారీగా పెట్టుబడులను సేకరించి, తిరిగి వాటిని చెల్లించకుండా మోసం చేశాడన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. రిసెంట్ గా శ్రీ రామ కళ్యాణం పేరిట మరో భారీ దోపిడీకి స్కెచ్ వేసిన సమయంలోనే ఈ కుంభకోణం బయటపడింది. దీని ద్వారా భక్తులను నమ్మించి భారీగా వసూళ్ల చేసేందుకు యత్నించిన వ్యవహారం వెలుగు చూసింది. ప్రజల నమ్మకాన్ని దోచుకునే ఇలాంటి వారిని సంబంధిత అధికారులు కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!