గంజాయి అక్రమ రవాణా అరికడతాం.. విశాఖ రేంజ్ డీఐజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి రంగారావు చెబుతున్నారు. గత రెండు మూడు వారాలు గా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు వస్తున్నారని, గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. దాని వల్ల ఫైరింగ్ సమస్య తలెత్తిందన్నారు.
కేరళ,తమిళనాడు,కర్ణాటక పోలీసుల సైతం వచ్చి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కొన్ని విషయాలు మాట్లాడారన్నారు. మాఫియా ఉందన్నారు..ఆ విషయాలు చెప్పాలని కోరాం. దీనిపై ఆయన మాట్లాడిన విషయాలపై పూర్తి వివరాలు ఇవ్వమని అడిగామన్నారు విశాఖ రేంజ్ డీఐజీ.
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
నక్కా ఆనందబాబు వివరాలు ఇవ్వలేక పోయారు .ఆయనను ఓ సాక్షిగా పరిగణించి సీఆర్పిసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చామన్నారు. గంజాయి అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదని, దీనిపై ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నాం, కేసులు నమోదు చేసామన్నారు. అన్ని శాఖలు గంజాయి నివారణ కోసం కష్టపడుతున్నాయన్నారు. ప్రభుత్వం గంజాయి నివారణ కోసం ప్రయత్నం చేస్తుందని, గంజాయి గురించి ఏ సమచారం ఉన్నా ఎవరైనా అందించ వచ్చన్నారు. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు సామాజిక బాధ్యత కూడా అన్నారు. గంజాయి పంటలను సైతం ధ్వంసం చేస్తామన్నారు.
గంజాయి నిందితుల కోసం తెలంగాణ పోలీసులు వచ్చారని కానీ వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వకుండా నేరుగా వెళ్ళారన్నారు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. ఈ నేపద్యంలో వారిని తీసుకొచ్చే క్రమంలో వారంతా అడ్డుకున్నారని, తప్పనిసరి పరిస్థితులల్లో వారు పైరింగ్ చేసారని వివరణ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని వివరించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!