Deep Technology Summit-2024: నేడు డీప్ టెక్ సమ్మిట్-2024.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- విశాఖ వేదికగా మరో కీలక సదస్సు..
- నేడు డీప్ టెక్ సమ్మిట్-2024..
- గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో సదస్సు..
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deep Technology Summit-2024: మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో “డీప్ టెక్ సమ్మిట్-2024″కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది. హెల్త్ రంగం, ఎంఎస్ఎం ఇల గ్రోత్కి ఈ సమ్మిట్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్ జాబ్స్ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా డీప్ టెక్ సమ్మిట్-2024 కీలకంగా మారింది.
Read Also: Maharashtra: ఈ వారం నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే..!
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
భారతదేశం గ్లోబల్ డీప్ టెక్నాలజీ ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలకు హబ్గా మారుతున్న తరుణంలో డీప్టెక్ రివల్యూషన్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రోజువారీ పనుల్లో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలను తోడు చేయడమే ‘డీప్ టెక్ సమ్మిట్’ ఉద్దేశం. పౌర సేవలు, పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి.. ఐటీ రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వుంది. ఐటీ రంగంలో ఇన్నోవేషన్స్, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. సీఎం షెడ్యుల్ లో ఎక్కువ సమయం డీప్టెక్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోనే వుండే విధంగా ఫిక్స్ అయ్యింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA అభివృద్ది పనులుపై సమీక్ష, NTR భవన్ లో ముఖ్య నాయకత్వంతో సమావేశం వంటివి వున్నప్పటికీ డీప్ టెక్ సమ్మిట్ సమయం మీద ఆధారపడి మిగిలిన కార్యక్రమాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!