Srushti IVF Scandal: విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా..
- విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా..
- వ్యాపార అభివృద్ధి కోసం ఆస్పత్రిలో 9రోజుల పాటు హోమాలు..
- బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ముగ్గురు డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు..
- నమ్రతకు ఉన్న లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో ఫెర్టిలిటీ సెంటర్..
Srushti IVF Scandal: బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించారు. అయితే, 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించినట్లు తేలింది. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిన నమ్రత.. వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించినట్లు సమాచారం. బెజవాడ సృష్టిలో ముగ్గురు డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగించినట్లు టాక్. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక, డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషంట్స్ కి చికిత్స కొనసాగుతుంది. గతంలో నమ్రతకు ఉన్న లైసెన్స్ రద్దు కావడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను నమ్రత నడిపిస్తుంది.. తాజా ఘటనతో బెజవాడ సెంటర్ ఎవరి పేరుతో నడుపుతున్నారో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: Kondapur Rave Party: కొంపలో కుంపటి.. రేవ్ పార్టీలో 2 కేజీల గంజాయి సీజ్, 9 మంది అరెస్ట్!
Also Read
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
మరోవైపు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై BNS 61,316,318,335,336,340 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. అయితే, ఆగస్టు 2024లో రాజస్థాన్ కు సోనియా దంపతులు.. తమకు సంతానం కావాలని IVF ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతాను కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలను డాక్టర్ నమ్రత డిమాండ్ చేసినట్లు సమాచారం. రూ. 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా బదిలీ చేసిన దంపతులు.. ఈ ప్రొసీజర్ లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్ కు దంపతుల శాంపిల్స్ కలెక్షన్ కోసం పంపించింది డాక్టర్. కేవలం మెడికల్ టెస్టుల కోసం రూ. 66 వేలను తీసుకున్నట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు… రైట్ రాయల్గా బతకాలి..
-
Minapa Vadalu : కరకరలాడే మసాలా మినప వడలు.. మినపప్పుతో ఇలా చేస్తే ఆ రుచే వేరు.!
-
RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
-
PSL 2026: పాకిస్థాన్కు బంగ్లాదేశ్ గట్టి దెబ్బ.. లీగ్ మధ్యలోనే ముస్తఫిజుర్ రెహమాన్ తొలగింపు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!