Shakambari Utsavalu 2025: ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు
- ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు..
- 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలు..
- హోమాలు, మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణతో ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Utsavalu 2025: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు.. మరోవైపు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ఇక, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్న భక్తులు.. కాసేపట్లో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. ఉదయం 8 గంటల తర్వాత నుంచి పారాయణాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నియ.. 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణ తర్వాత ఉత్సవాలు ముగియనున్నాయి..
Read Also: Ravi Teja : ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు, ఇంద్రకీలాద్రి పై రెండోవ రోజు శాకంబరీ ఉత్సవాలకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ఆలయం మొత్తం వైభవంగా అలంకరించబడింది. ఆలయ ప్రాంగణంలో గోంగూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు.. గర్భగుడి దగ్గర నుంచి ఉప ఆలయాల వరకు ప్రతీచోటా ప్రకృతివాతావరణం అనుభూతి చెందేలా తీర్చిదిద్దిన విషయం విదితమే కాగా.. రెండు రోజు పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు.. ఇవాళ మూడో రోజుతో ముగియనున్నాయి..
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!