Shakambari Utsavalu 2025: ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు
- ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు..
- 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలు..
- హోమాలు, మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణతో ముగింపు..
Shakambari Utsavalu 2025: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు.. మరోవైపు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ఇక, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్న భక్తులు.. కాసేపట్లో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. ఉదయం 8 గంటల తర్వాత నుంచి పారాయణాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నియ.. 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణ తర్వాత ఉత్సవాలు ముగియనున్నాయి..
Read Also: Ravi Teja : ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
మరోవైపు, ఇంద్రకీలాద్రి పై రెండోవ రోజు శాకంబరీ ఉత్సవాలకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ఆలయం మొత్తం వైభవంగా అలంకరించబడింది. ఆలయ ప్రాంగణంలో గోంగూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు.. గర్భగుడి దగ్గర నుంచి ఉప ఆలయాల వరకు ప్రతీచోటా ప్రకృతివాతావరణం అనుభూతి చెందేలా తీర్చిదిద్దిన విషయం విదితమే కాగా.. రెండు రోజు పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు.. ఇవాళ మూడో రోజుతో ముగియనున్నాయి..
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!