Shakambari Utsavalu 2025: ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు
- ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న శాకంబరీ ఉత్సవాలు..
- 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలు..
- హోమాలు, మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణతో ముగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Utsavalu 2025: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు.. మరోవైపు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ఇక, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్న భక్తులు.. కాసేపట్లో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. ఉదయం 8 గంటల తర్వాత నుంచి పారాయణాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నియ.. 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణ తర్వాత ఉత్సవాలు ముగియనున్నాయి..
Read Also: Ravi Teja : ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
మరోవైపు, ఇంద్రకీలాద్రి పై రెండోవ రోజు శాకంబరీ ఉత్సవాలకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ఆలయం మొత్తం వైభవంగా అలంకరించబడింది. ఆలయ ప్రాంగణంలో గోంగూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు.. గర్భగుడి దగ్గర నుంచి ఉప ఆలయాల వరకు ప్రతీచోటా ప్రకృతివాతావరణం అనుభూతి చెందేలా తీర్చిదిద్దిన విషయం విదితమే కాగా.. రెండు రోజు పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు.. ఇవాళ మూడో రోజుతో ముగియనున్నాయి..
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!