Heavy Rains in Vijayawada: వర్ష బీభత్సం.. విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి
- విజయవాడలో ఎడతెరిపిలేకుండా వర్షం..
- సున్నపు బట్టీల సెంటర్లో విరిగిపడ్డ కొండచరియలు..
- కూలుతున్న ఇళ్లు.. ఒకరు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in Vijayawada: ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో కొండచరియలు విరిగిపడ్డాయి… ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.. అయితే, వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.. శిథిలాల నుంచి ఆరుగురును వెంటనే వెలికి తీశారు స్థానికులు.. సహాయక సిబ్బంది.. మరిన్ని శిథిలాలను తొలగించి మరొక వృద్ధురాలిని బయటకు తీశారు.. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. బయటకు వచ్చిన ఏడుగురిలో ఒకరు మృతి చెందారని సిబ్బంది చెబుతన్నారు.
Also Read
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
- Saikrishna Case: "నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే.." సాయికృష్ణ తల్లి ఆవేదన
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
నిన్నటి నుంచి ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో 45 డివిజన్ 51 వ డివిజన్ లో ఇళ్లు కూలాయి.. ఇల్లులు కులడంతో మెట్లు దెబ్బతిని కొండ ప్రాంతంలో ఉండే పాదాచార్యులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ముఖ్యంగా కొండా ప్రాంత వసూలకు ఒకదానికి అనుకోని మరొక ఇల్లు ఉంటాయి.. అందువల్ల ఒక ఇల్లు కులడంతో పక్క ఇల్లు కూడా దెబ్బతింటున్నాయి.. అధికారులకు సమాచారం అందించినా.. పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు.. ఇక, ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో బెజవాడ సిటీ నీట మునిగినంత పని అవుతుంది.. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.. నగరంలోని ప్రధాన రహదారులైన ఏలూరు రోడ్డు, నక్కల్ రోడ్డు, బస్టాండ్ పరిసర ప్రాంతాలుచ భవానిపురం జలమయం అయ్యాయి.. భారీ వర్షం దెబ్బకు రోడ్ల మీదకి రావడం లేదు నగరవాసులు.. మరోవైపు.. రోడ్లమీదకు వచ్చిన వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు..
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!