Diarrhea: విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు.. బాధితులకు అండగా వైసీపీ!
- విజయవాడ: కొత్త రాజరాజేశ్వరిపేటలో పెరుగుతున్న డయేరియా కేసులు..
- 300 దాటిన డయేరియా బాధితుల సంఖ్య.. రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో అడ్మిట్..
- విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న 145 మంది..
- డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నిజనిర్ధారణ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుంటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా, ప్రస్తుతం బాధితుల సంఖ్య 300కు దాటింది. అయితే, గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు ట్రీట్మెంట్ పొందుతున్నారు.
Read Also: Vizag: దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
అయితే, ఈ వ్యాధి విజృంభణతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు డయేరికా వ్యాప్తికి గల కారణాలను ఆన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు హెల్త్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, డయేరియా కారణంగా మరణించిన బాధిత కుటుంబాలను వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!