Diarrhea: విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు.. బాధితులకు అండగా వైసీపీ!
- విజయవాడ: కొత్త రాజరాజేశ్వరిపేటలో పెరుగుతున్న డయేరియా కేసులు..
- 300 దాటిన డయేరియా బాధితుల సంఖ్య.. రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో అడ్మిట్..
- విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న 145 మంది..
- డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నిజనిర్ధారణ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతుంటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధి కేసులు పెరుగుతూ ఉండగా, ప్రస్తుతం బాధితుల సంఖ్య 300కు దాటింది. అయితే, గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు ట్రీట్మెంట్ పొందుతున్నారు.
Read Also: Vizag: దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
అయితే, ఈ వ్యాధి విజృంభణతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు డయేరికా వ్యాప్తికి గల కారణాలను ఆన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు హెల్త్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, డయేరియా కారణంగా మరణించిన బాధిత కుటుంబాలను వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!