Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ సమయంలో దర్శనానికి రావొద్దు..
- బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్..
- వీఐపీలు.. వికలాంగులు.. వృద్ధులు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ప్రతీరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. అయితే, సామాన్యుల భక్తులకు ఇబ్బంది లేకుండా.. కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు.. ఇంద్రకీలాద్రి వచ్చే వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య దర్శనానికి రావొద్దు అని విజ్ఞప్తి చేశాసింది.. ఇక, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మహానివేదన కనుక దర్శనం నిలిపివేయబడును అని.. ఆ సమయంలో ప్రత్యేక దర్శన ఏర్పాటు ఉండదు కనుక.. ఆలయ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.. ఆలయ ఆచారంగా వస్తున్న మహానివేదన సమయంలో ఈ సూచనను వీఐపీలు, వికలాంగులు, వృద్ధులు పాటించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు. కాగా, బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతీనిత్యం పెద్ద సంఖ్యలో తరలివచ్చే విషయం విదితమే..
Read Also: Monty Panesar: విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొడతాడు.. టీ20 ప్రపంచకప్ భారత్దే..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!