Vallabhaneni Vamsi: జడ్డి ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- విజయవాడ: మెజిస్ర్టేట్ ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- జైలులో తనను ఒంటరిగా ఉంచారి జడ్జికి తెలిపిన వంశీ..
- వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ లో ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేను..
- రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలి: న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రోబ్లం వస్తే ఇబ్బందని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్ లో ఉంచాలని జడ్జిని కోరారు. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని కూడా చెప్పారు. అలాగే, సత్య వర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని వంశీ వెల్లడించారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని జడ్జికి వల్లభనేని వంశీ తెలిపారు.
Read Also: Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
అయితే, వేరే వారితో ఉంచినపుడు వల్లభనేని వంశీకి ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా వంశీని జడ్జి అడిగారు. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్ లో ఒంటరిగా ఉంచామని జడ్జికి ఏపీ సర్కార్ తెలిపింది. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ను ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తికి తెలిపింది. కాగా, వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!