Vallabhaneni Vamsi: జడ్డి ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- విజయవాడ: మెజిస్ర్టేట్ ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- జైలులో తనను ఒంటరిగా ఉంచారి జడ్జికి తెలిపిన వంశీ..
- వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ లో ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేను..
- రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలి: న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రోబ్లం వస్తే ఇబ్బందని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్ లో ఉంచాలని జడ్జిని కోరారు. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని కూడా చెప్పారు. అలాగే, సత్య వర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని వంశీ వెల్లడించారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని జడ్జికి వల్లభనేని వంశీ తెలిపారు.
Read Also: Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అయితే, వేరే వారితో ఉంచినపుడు వల్లభనేని వంశీకి ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా వంశీని జడ్జి అడిగారు. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్ లో ఒంటరిగా ఉంచామని జడ్జికి ఏపీ సర్కార్ తెలిపింది. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ను ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తికి తెలిపింది. కాగా, వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!