Vallabhaneni Vamsi: జడ్డి ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- విజయవాడ: మెజిస్ర్టేట్ ముందు వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు..
- జైలులో తనను ఒంటరిగా ఉంచారి జడ్జికి తెలిపిన వంశీ..
- వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ లో ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేను..
- రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలి: న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రోబ్లం వస్తే ఇబ్బందని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. తనతో పాటు వేరే వారిని కూడా సెల్ లో ఉంచాలని జడ్జిని కోరారు. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని కూడా చెప్పారు. అలాగే, సత్య వర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని వంశీ వెల్లడించారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని జడ్జికి వల్లభనేని వంశీ తెలిపారు.
Read Also: Harish Rao : మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
అయితే, వేరే వారితో ఉంచినపుడు వల్లభనేని వంశీకి ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా వంశీని జడ్జి అడిగారు. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్ లో ఒంటరిగా ఉంచామని జడ్జికి ఏపీ సర్కార్ తెలిపింది. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ను ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తికి తెలిపింది. కాగా, వంశీతో పాటు వేరే వ్యక్తిని సెల్ ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశాలు ఇవ్వలేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..