Train Derails: పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. దీంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్ళన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ నుండి విజయవాడ లైన్ లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని, ప్రయాణికులు ఈవిషయం గ్రహించాలని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పిఠాపురంలో స్టేషన్ లో నిలిచిపోయాయి యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. పక్కకు తప్పిన ట్రైన్ చక్రంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రాక్ రిపేర్ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. సామర్లకోట పిఠాపురం మధ్య ఒక ట్రాక్ పై ట్రైన్స్ పంపిస్తున్నారు అధికారులు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గంటకి పైగా గోపాల పట్నం స్టేషన్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ (17015) నిలిపివేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
Read Also: Sunil Gavaskar : అలా చేస్తే టీమిండియా వరల్డ్కప్ గెలవలేదు: గవాస్కర్
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!