Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ పర్యటన … భద్రాద్రి కలెక్టరేట్ కార్యాలయం, బీఆర్ఎస్ భవనం ప్రారంభించనున్న సీఎం, మెడికల కళాశాల అనుబంధ భవనాలకు శంఖుస్థాపన చేయనున్న కేసీఆర్
* ఈ నెల 28వ తేదిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. ఒకే రోజు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.. రథసప్తమి వేడుకల నిర్వహణపై ఇవాళ అధికారులుతో ఇఓ ధర్మారెడ్డి సమీక్ష
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
* సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విశాఖలో కొనసాగుతున్న రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్
*నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామివారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు
* ఇవాళ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-శ్రీలంక మధ్య రెండవ వన్డే మ్యాచ్.. మొదటి మ్యాచ్ గెలిచిన ఇండియా.. ఇవాళ్టి మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ కైవసం
* ఇవాళ్టి నుంచి సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీచెయ్యనున్న టీటీడీ
* ఇవాళ్టి నుంచి ప్రతి గురువారం శ్రీవారికి తిరుప్పావడ సేవ పున:రుద్దరణ
*రేపటినుండి నరసరావుపేట వేదికగా పల్నాడు జిల్లా సంక్రాంతి సంబరాలు ప్రారంభం
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరణ
*స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నెల్లూరు లో బీజేవైఎం ఆధ్వర్యంలో 4 కె రన్
*శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సమావేశం..పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్…లక్షమందికి ఏర్పట్లు చేసిన జనసేన నేతలు
* విశాఖ కేంద్రంగా జరుగనున్న జీ-20 సదస్సుల సన్నాసక సమావేశాన్ని నిర్వహించనున్న సీఎం జగన్..ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
*నేడు ఏపిఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకతిరుమలరావు జిల్లాకు రాక..రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా జరిగే ఆర్టీసీ డిస్పెన్షరీ నూతన భవన ప్రారంభోత్సవం
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!