What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events February 26, 2023
*నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్… కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
* ఇవాళ సీబీఐ ముందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను మరోసారి విచారిoచనున్న సీబీఐ..తాజా అరెస్టులు, ఆధారాలపై ప్రశ్నించనున్న సీబీఐ
*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
*నేడు కాకినాడ లో నేషనల్ సీనియర్స్ హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు..మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్..ఈ నెల 15 నుంచి జరుగుతున్న హాకీ లీగ్ మ్యాచ్ లు
*నేడు పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు..ఉత్సవాల్లో పాల్గొననున్న తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్
*రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..నేడు కోసిగి నుంచి పాదయాత్ర చేపట్టనున్న బైరెడ్డి
*శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు నేడు చివరి రోజు….నేడు శ్రీ రాఘవేంద్రస్వామి 428 వ జన్మదిన వేడుకలు…. స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
*నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
*శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న CJI
*నేడు బొబ్బిలిలో విద్యుత్తు నిలిపివేత.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల
*నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాగ్ షో.. వివిధ జాతుల శునకాలతో అందాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులు
* నేడు తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి 30వ వార్షికోత్సవం
* విజయనగరంలో నేడు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో సినీ సంగీత విభావరి
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు….ఉమ్మడి విశాఖ జిల్లాలో 207 కేంద్రాలు ఏర్పాటు….పరీక్షకు హాజరుకానున్న 21,279మంది విద్యార్థులు
*పల్నాడు నేడు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమం
* జూబ్లిహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!