What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events February 26, 2023
*నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్… కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
* ఇవాళ సీబీఐ ముందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను మరోసారి విచారిoచనున్న సీబీఐ..తాజా అరెస్టులు, ఆధారాలపై ప్రశ్నించనున్న సీబీఐ
*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
*నేడు కాకినాడ లో నేషనల్ సీనియర్స్ హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు..మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్..ఈ నెల 15 నుంచి జరుగుతున్న హాకీ లీగ్ మ్యాచ్ లు
*నేడు పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు..ఉత్సవాల్లో పాల్గొననున్న తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్
*రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..నేడు కోసిగి నుంచి పాదయాత్ర చేపట్టనున్న బైరెడ్డి
*శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు నేడు చివరి రోజు….నేడు శ్రీ రాఘవేంద్రస్వామి 428 వ జన్మదిన వేడుకలు…. స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
*నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
*శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న CJI
*నేడు బొబ్బిలిలో విద్యుత్తు నిలిపివేత.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల
*నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాగ్ షో.. వివిధ జాతుల శునకాలతో అందాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులు
* నేడు తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి 30వ వార్షికోత్సవం
* విజయనగరంలో నేడు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో సినీ సంగీత విభావరి
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు….ఉమ్మడి విశాఖ జిల్లాలో 207 కేంద్రాలు ఏర్పాటు….పరీక్షకు హాజరుకానున్న 21,279మంది విద్యార్థులు
*పల్నాడు నేడు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమం
* జూబ్లిహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!