What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Today Events February 26, 2023
*నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్… కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
* ఇవాళ సీబీఐ ముందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను మరోసారి విచారిoచనున్న సీబీఐ..తాజా అరెస్టులు, ఆధారాలపై ప్రశ్నించనున్న సీబీఐ
*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
*నేడు కాకినాడ లో నేషనల్ సీనియర్స్ హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు..మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్..ఈ నెల 15 నుంచి జరుగుతున్న హాకీ లీగ్ మ్యాచ్ లు
*నేడు పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు..ఉత్సవాల్లో పాల్గొననున్న తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్
*రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..నేడు కోసిగి నుంచి పాదయాత్ర చేపట్టనున్న బైరెడ్డి
*శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు నేడు చివరి రోజు….నేడు శ్రీ రాఘవేంద్రస్వామి 428 వ జన్మదిన వేడుకలు…. స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
*నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
*శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న CJI
*నేడు బొబ్బిలిలో విద్యుత్తు నిలిపివేత.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల
*నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాగ్ షో.. వివిధ జాతుల శునకాలతో అందాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులు
* నేడు తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి 30వ వార్షికోత్సవం
* విజయనగరంలో నేడు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో సినీ సంగీత విభావరి
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు….ఉమ్మడి విశాఖ జిల్లాలో 207 కేంద్రాలు ఏర్పాటు….పరీక్షకు హాజరుకానున్న 21,279మంది విద్యార్థులు
*పల్నాడు నేడు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమం
* జూబ్లిహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?