Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్న న్యాయ విచారణ..
- తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్న న్యాయ విచారణ..
- తొమ్మిది మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Stampede: తిరుమల తిరుపతి కొండపై జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతుంది. వర్చువల్ విధానంలో తొక్కిసలాట బాధితులను రిటైర్డ్ న్యాయమూర్తి విచారించారు. తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ జరిపారు. తొమ్మిది మంది బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలం సేకరించారు. మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడి నుంచి విచారణ అధికారి వాంగ్మూలం సేకరించారు. అలాగే, ఇద్దరు తమిళనాడు భక్తులు, ముగ్గురు చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులను విచారణ చేశారు. ఆరు నెలలలోపు ప్రభుత్వానికి విచారణ కమిషన్ నివేదిక ఇవ్వనుంది.
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
Also Read
అయితే, జనవరి 10వ తేదన వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా రెండు రోజుల ముందు నుంచి తిరుపతిలో దర్శనాల టికెట్లను జారీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాటలో సుమారు ఆరుగురు చనిపోగా మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!